Home » sp
ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించి విపక్షాలకు షాక్ ఇచ్చారు సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్. బుధవారం(ఫిబ్రవరి-13,2019) పార్లమెంట్ వేదికగా మోడీని పొగడ్తలతో ముంచెత్తారు ములాయం. మోడీ పాలన బాగుందన్నారు.దేశ ప్రజలు మరోసారి మోడీ�
నీమచ్: హెల్మెట్స్ లేకుండా ప్రయాణిస్తే..ప్రాణాలకే ప్రమాదం అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లాలో దేశంలోనే తొలిసారిగా హెల్మెట్ బ్యాంకులు ప్రారంభంకానున్నాయి. ఈ బ్యాంకుల వల్ల నీమచ్ జిల్లాలోని 236 సంచాయితీలకు ప్రయోజనం �
హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నివాసంలో విషాదం చోటు చేసుకుంది. బాలుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి శకుంతలమ్మ ఫిబ్రవరి 04వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. నెల్లూరులోని తిప్పరాజు వారి వీధిలో ఆమె నివాసం �
నెల్లూరులో జిల్లాలో పైసా సినిమా ఘటన..కారులో కుప్పలు కుప్పలుగా కరెన్సీ, కారు సీట్ల కింద, డిక్కీలో కరెన్సీ కొట్టలు కుప్పలుగా
2019 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి ప్రియాంకాగాంధీ డైరక్ట్ ఎంట్రీ సంచలనంగా మారింది. సొంత పార్టీలో బిగ్ డెవలప్ మెంట్ అయితే.. బీజేపీకి మాత్రం ఊహించని షాక్ అంటున్నారు. ఇప్పుటివరకు అమ్మ సోనియా, అన్న రాహుల్ నియోజకవర
ఉత్తరప్రదేశ్ అక్రమ ఇసుక మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి, హమిర్పూర్ జిల్లా మాజీ డీఎం(డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్) బి. చంద్రకళకు శుక్రవారం(జనవరి 18,2019) ఈడీ సమన్లు జారీ చేసింది.జనవరి 24న రాజధాని లక్నోలోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలన�
బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే అక్రమగనుల తవ్వకాల కేసులో అఖిలేష్ పై సీబీఐ విచారణ అని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. మంగళవారం(జనవరి 15,2019) మాయావతి 63వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అఖిలే
జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా తెరపైకి వస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు కొత్త జోష్ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆరెండు పార్టీలకు దూరంగా ఉండేందుకు ఉత్తరాదిన ఉన్న ప్రధాన పార్టీలు నిర�
ఎస్పీ-బీఎస్పీ కూటమిలో తన పార్టీని కూడా చేర్చుకోవాలని ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి పీఎస్పీ-ఎల్(ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ-లోహియా) అధ్యక్షుడు శివపాల్ యాదవ్ కోరారు. పీఎస్పీ-ఎల్ లేకుండా కూటమి అసంపూర్లణంగా ఉంటుందని శివపాల్ అన్నారు. శివపాల్ స్వయా�
లక్నో: వచ్చే లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్లో ఎస్పీ-బీఎస్పీ జట్టు కట్టేందుతు సిద్ధమయ్యాయి. సీట్ల పంపకానికి సంబంధించి రెండు పార్టీల మధ్య చర్చ మొదలైంది. ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఏర్పడే అవకాశం కనిపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి ఒంటరి పోరు