-
Home » SPEAKING
SPEAKING
MP Kavita-Shankar Nayak : మాజీ ఎంపీ కవితకు అవమానం..మాట్లాడుతుండగా మైక్ లాక్కున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్
April 7, 2022 / 08:14 PM ISTరైతు దీక్షలో ఎంపీ కవిత మాట్లాడుతుండగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కున్నాడు. దీంతో కవిత బిత్తర పోయారు.
Telangana assembly : అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ సీన్.. ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతుండగా మైక్ కట్ చేసిన డిప్యూటీ స్పీకర్
March 12, 2022 / 11:44 AM ISTడిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే రసమయి మధ్య వాగ్వాదం జరిగింది. మైక్ కట్ చేయడంపై ఎమ్మెల్యే రసమయి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయం చెప్పనివ్వకుండా మైక్ కట్ చేస్తున్నారన్నారు.
Kerala : ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే
December 6, 2021 / 12:02 PM ISTఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే నని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
భారత్ లో పాక్ విలీనం తథ్యం – మోహన్ భగవత్
February 26, 2021 / 03:28 PM ISTAkhand Bharat : భారత్లో పాకిస్తాన్ విలీనం తథ్యమని అది హిందూ ధర్మంతోనే సాధ్యమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. భగవంతుడు భారతదేశాన్ని ఒక్కటిగానే సృష్టించాడని.. అది ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుందని, దీన్నెవరూ విభజించలేరని…
నేను తేజస్వీ యాదవ్ మాట్లాడుతున్నా డీఎం సాబ్.. వైరల్ వీడియో చూడాల్సిందే
January 21, 2021 / 05:17 PM IST“This Is Tejashwi Yadav Speaking”. A Phone Call In Bihar Goes Viral ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన మార్క్ సత్తా చూపించి జేడీయూ-బీజేపీ కూటమికి చెమటలు పట్టించి…
కమలా హారిస్ పలికిన చిత్తి అంటే ఏమిటీ ?..ట్రెండింగ్ లో తమిళ పదం
August 21, 2020 / 08:10 AM ISTడెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్…ప్రసంగంలో ఉపయోగించిన ‘చిత్తి’ అనే పదం బడే పాపులర్ అవుతోంది. అసలు చిత్తి అంటే ఏమిటంటూ..అమెరికన్లు గూగుల్ లో తెగ వెతికేశారంట. 2020, ఆగస్టు 19వ తేదీ బుధవారం…
ఈ దేశానికి ‘కరోనా కాంగ్రెస్’ పట్టింది : కేసీఆర్
March 14, 2020 / 07:35 AM ISTదేశానికి కాంగ్రెస్ కరోనా వైరస్ లా పట్టిందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేవాల్లో కరోనా వైరస్పై మాట్లాడుతూ..మరోసారి కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. చైనాలో పుట్టిన కరోనా దేశదేశాలకు వ్యాపిస్తూ తెలంగాణ…
ఉత్తరాఖండ్ లో “సంస్కృతం మాట్లాడే గ్రామాలు”
March 6, 2020 / 04:15 PM ISTసంస్కృతం బాషను దేశంలో రెండవ అధికార భాషగా దేశంలో మొదటిసారి 2010లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్కృతం బాషను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆ రాష్ట్రం మరో కీలక నిర్ణయం…