Home » SPEAKING
రైతు దీక్షలో ఎంపీ కవిత మాట్లాడుతుండగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కున్నాడు. దీంతో కవిత బిత్తర పోయారు.
డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే రసమయి మధ్య వాగ్వాదం జరిగింది. మైక్ కట్ చేయడంపై ఎమ్మెల్యే రసమయి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయం చెప్పనివ్వకుండా మైక్ కట్ చేస్తున్నారన్నారు.
ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే నని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Akhand Bharat : భారత్లో పాకిస్తాన్ విలీనం తథ్యమని అది హిందూ ధర్మంతోనే సాధ్యమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. భగవంతుడు భారతదేశాన్ని ఒక్కటిగానే సృష్టించాడని.. అది ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుందని, దీన్నెవరూ విభజించలేరని లార్డ్ వేవెల్ నాటి బ్రిటిష్ ప�
“This Is Tejashwi Yadav Speaking”. A Phone Call In Bihar Goes Viral ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన మార్క్ సత్తా చూపించి జేడీయూ-బీజేపీ కూటమికి చెమటలు పట్టించి ఆర్జేడీని అతిపెద్ద పార్టీగా నిలిపిన లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ మాట్లాడిన ఓ ఫోన్ కాల్ వీడియో ఇప్పుడు సోషల్ మీ�
డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్…ప్రసంగంలో ఉపయోగించిన ‘చిత్తి’ అనే పదం బడే పాపులర్ అవుతోంది. అసలు చిత్తి అంటే ఏమిటంటూ..అమెరికన్లు గూగుల్ లో తెగ వెతికేశారంట. 2020, ఆగస్టు 19వ తేదీ బుధవారం అమెరికాలో పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశాని�
దేశానికి కాంగ్రెస్ కరోనా వైరస్ లా పట్టిందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేవాల్లో కరోనా వైరస్పై మాట్లాడుతూ..మరోసారి కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. చైనాలో పుట్టిన కరోనా దేశదేశాలకు వ్యాపిస్తూ తెలంగాణ రాష్ట్
సంస్కృతం బాషను దేశంలో రెండవ అధికార భాషగా దేశంలో మొదటిసారి 2010లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్కృతం బాషను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్లో త్వరలో 100శాతం సంస్కృతం