Home » Special
సెప్టెంబర్ 2 ప్రపంచ కొబ్బరి దినోత్సవం.కొబ్బరి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? ముఖ్య ఉద్ధేశ్యమేంటీ? ఈ రోజు ఎలా ఏర్పడింది?వంటి ఎన్నో విషయాలు..విశేషాలు..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పుట్టినరోజు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి భారత అత్యున్నత ధర్మాసనం న్యాయమూర్తిగా నూతలపాటి వెంకటరమణ ప్రస్థానం..ఎంతో స్ఫూర్తిదాయం.
ఎండలు మండే రోహిణి కార్తె వెళ్లిపోయింది. చల్ల చల్లని మృగశిర కార్తె వచ్చింది. అంతే జనాలు చేపల మార్కెట్ కు క్యూ కట్టారు. మృగశిర కార్తె వస్తే .. చిరు జల్లులతో ముంగిళ్లు తడుస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలు తినే సంప్రదాయం కొనసాగుతోంది. ఈక్రమంలో జనా�
AP Special Artos Drink : లోకల్ గా ఉండేది జనాలకు ఎప్పుడూ చులకనే. అందుకే అందని ద్రాక్ష తియ్యన అంటారు. లోకల్ రుచులు..లోకల్ టాలెంట్ లను గురించాల్సిన అవసరం చాలా ఉంది. విదేశీ సరుకు గ్రేటు..స్వదేశీ సరుకు నాటు అనుకునే ఆలోచన పోవాలి. అప్పుడే మేకిన్ ఇండియా కల సార్థకమయ్య�
MP’s Bhagoria Festival Special : రంగు కేళీ హోలీ పండుగ. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుని ఆడుకునే వసంతాల ఆట. అటువంటి హోలీ పండుగ సందర్భంగా ఓ ప్రాంతంలో గిరిజనులు పెళ్లిళ్లు కుదుర్చుకుంటారు. రంగులు చల్లుకుని అమ్మాయిలను ఓకే చేసుకునే సంప్రదాయంలో అన్నీ విశేషాలే. ఆ విశే�
Indian Army Day 2021 Special : జనవరి 15. ఇండియన్ ఆర్మీ డే. భారత సైన్యం పరాక్రమాన్ని, ధీరత్వాన్ని గుర్తు చేసుకోవాల్సిన ప్రత్యేకమైన రోజు ఇది.దేశరాజధాని ఢిల్లీ కంటోన్మెంట్లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో ఈరోజు భారతదేశ ఆర్మీ ధైర్యసాహసాలు, శౌర్యం, పరాక్రమాలు, న్ని, �
Special Ground Report On Ameenpur Lake : అక్రమ నిర్మాణాలకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. అడ్డు అదుపు లేకుండా ల్యాండ్ మాఫియా ఏ ప్రాంతాన్ని వదలడం లేదు. కన్నుపడితే చాలు ఎలాంటి భూమినైన కాజేస్తోంది. పటాన్చెరులోని అమీన్పూర్లో చెరువుల భూ
జిల్లాల పునర్విభజనపై ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. పునర్విభజన కమిటీకి అనుబంధంగా నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం (ఆగస్టు 22, 2020) జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల సరిహద్దులు, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఒక సబ్ �
కరోనా కర్రీ ఏందిరా బాబు..అనుకుంటున్నారా ? దిక్కుమాలిన ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతుంటే..కర్రీ అని తిట్టుకోకండి. ప్రపంచంలో ఏదైనా జరిగిందంటే..దానిని క్యాష్ చేసుకోవాలని అనుకుంటుంటారు కొంతమంది వ్యాపారులు. ప్రస్తుతం కరోనా వైరస్ పోలినట్లుగా
రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో స్పెషల్ సబ్ జైళ్లు ఏర్పాటు చేసింది. 13 జిల్లాల్లో ప్రత్యేక జైళ్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై నేరస్తులందరినీ కోర్�