Home » special meeting
బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున దివంగత వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధను నిలబెడుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. బద్వేల్ గెలుపు బాధ్యత సమావేశానికి వచ్చిన అందరిపై ఉందన్నారు.
ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. రాజధానితో సహా రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణపై ప్రభుత్వం చర్చించనుంది. ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. 2020, జనవరి 20వ త�
అయోధ్య పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నిమతాల పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.