Home » special status demand
‘జనసేన ఆత్మీయ యాత్ర’ పేరుతో రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అడిగే ధైర్యం వైసీపీకి లేదని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ, �
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ఫలప్రదమైందని వైసీపీ ప్రకటించింది. 2019, అక్టోబర్ 22వ తేదీ మంగళవారం దాదాపు 45నిమిషాల పాటు సాగిన భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్, అమిత్ షాతో చర్చించారు. పరిశ్రమలు పొరుగున
భారత ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ కావడంపై టీడీపీ పలు ప్రశ్నలు, విమర్శలు సంధిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై చర్చించేందుకు జగన్..ఢిల్లీకి వెళ్లి..ప్రధాని..కేంద్ర మంత్రులను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. 2019, అక�
ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా అంశం మళ్లీ సెగలు రేపింది. స్పెషల్ స్టేటస్ కోసం జంతర్ మంతర్ దగ్గర ప్రత్యేక హోదా సాధన సమితి చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు పార్లమెంటు ముట్టడికి యత్నించారు. దీంతో �