Home » speech
రాజ్యసభలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించిన మోదీ
మీరు ఎంత బురద చల్లితే ‘కమలం’ అంతగా వికసిస్తుంది అంటూ పార్లమెంట్ లో కాంగ్రెస్, విపక్షాలు చేసిన విమర్శలపై ఎదురు దాడి చేస్తూ ధీటుగా సమాధానమిచ్చారు ప్రధాని మోడీ
ఇక రాష్ట్రపతి ప్రసంగంపై మోదీ స్పందిస్తూ ‘‘రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు మార్గదర్శనం చేసింది. నిన్న సభలో కొందరు నాయకులు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారు. అది చూసి కొందరు నాయకులు థ్రిల్ అయ్యారు. ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారు. నేత�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఎన్డీఏ పక్ష నేతలతోపాటు అఖిలపక్ష నాయకులతో కేంద్ర ప్రభుత్వం విడి విడిగా సమావేశం కానుంది.
‘కాసేపట్లో భోజనం పెడతారు కూర్చోండి కూర్చోండి’ అంటూ తన ప్రసంగాన్ని అడ్డుకున్నవారిని పాక్ ప్రధాని సముదాయించారు,
నా ప్రభుత్వాన్ని కూలగొడతావా?
ఒక్క నల్లగొండకే కాకుండా దేశానికే నరకం చూపించే జెండాలు మన మధ్యే తిరుగుతున్నాయి. వారిని గుర్తించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాలను, నీళ్లను వేరు చేసే హంసలాగా ప్రజలు మారాలి. మంచిని, చెడుని వేరు చేయాలి. అది వచ్చిన్నాడే సమాజం బాగుంటుంది. మనం అన
కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేసీఆర్ స్పందించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందనే ఆరోపణలు టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. దీన్ని అత్యంత దుర్మార్గమైన రాజ�
స్వదేశీ పరిజ్ణానంతో తయారు చేసిన 21 హోవిట్జర్ తుపాకులు పేలుతుండగా జాతీయ జెండాకు మోదీ వందనం చేశారు. కాగా, దీనికి ఒక రోజు ముందు అంటే ఆదివారం సంప్రదాయం ప్రకారం రాజ్ఘాట్ సందర్శించి మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. ఇక ఎర్ర కోట వద్ద ఎంట్రీ, ఎగ్జ�
ప్రధాన రాష్ట్రాల్లో ఎగువ సభ ఉండాలని మీరొక నేషనల్ పాలసీని ప్రతిపాదించారు. అలాగే మహిళా బిల్లు, ఇతర సమస్యలపై ఏకాభిప్రాయం గురించి మీరు చాలాసార్లు మాట్లాడారు. కానీ ఇప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. మీరు వదిలిపెట్టిన ఆ అసంపూర్ణాన్ని ప్రభుత్వం పూర్త�