Home » Sports News in Telugu
కేకేఆర్తో మ్యాచ్లో రిషబ్ పంత్ బ్యాటింగ్కు రాలేదు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా విజయపరంపర కొనసాగుతోంది. లక్నో వేదికగా ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.