sports

    ఇది నమ్మలేని నిజం, 1983 వరల్డ్ కప్‌ గెల్చిన కపిల్ దేవ్ ఒక్కో వన్డే ఫీజు రూ.2100

    July 28, 2020 / 02:05 PM IST

    ప్రస్తుతం ప్రపంచ‌ క్రికెట్‌ను శాసించే స్థాయిలో భారత్ ఉండటానికి, మన దేశంలో క్రికెట్ ఓ మతంలా మారడానికి కారణం కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు 1983 ప్రపంచకప్ గెలవడమే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండానే ఇంగ్లండ్‌ గ

    ఇండియాలో ‘Taka Tak’ కొత్త యాప్… టిక్‌టాక్‌కు ధీటైన ఫీచర్లు ఇవిగో..!

    July 10, 2020 / 02:59 PM IST

    చైనా పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ స్థానంలో కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. వీడియో ప్లేయర్ Void టెక్ దిగ్గజం MX Player టిక్ టాక్ మాదిరి యాప్‌ను రూపొందించింది. అదే.. ‘Taka Tak’ యాప్. భారత యూజర్ల కోసం ఎంఎక్స్ ప్లేయర్ ఈ యాప్ లాంచ్ చేసింది. ఇటీవలే చైనా �

    క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మే 22 నుంచి లీగ్‌ ప్రారంభం

    May 14, 2020 / 12:20 PM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. దీంతో కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా

    చీరకట్టి క్రికెట్ ఆడిన మిథాలీ రాజ్

    March 5, 2020 / 05:54 PM IST

    మహిళా క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సుదీర్ఘ కాలం భారత మహిళల క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగారు. ఎందరో మహిళా క్రీడాకారులకు  ఆమె స్ఫూర్�

    తప్పిన ప్రమాదం : ప్రాక్టీస్ చేస్తుండగా బాణం గుచ్చుకుంది

    January 10, 2020 / 09:41 AM IST

    క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తుండగా బాణం వచ్చి మెడకు గుచ్చుకోవంటతో ఓ క్రీడాకారిణికి పెద్ద ప్రమాదం తప్పింది. ఖేలో ఇండియా క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తుండగా 12 ఏళ్ల ఆర్చరీ క్రీడాకారిణి శివాంగిని గొహేన్‌ కి పారపాటుగా ఒక బాణం వచ్చి ఆమె మెడకు గుచ్చ

    ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖని సన్మానించిన సీఎం జగన్

    December 31, 2019 / 08:00 AM IST

    అర్జున అవార్డు గ్రహీత, బ్యాంకాక్ లో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌ షిప్‌లో స్వర్ణం సాధించిన విజయవాడకు చెందిన వెన్నం జ్యోతిసురేఖను సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అభినందించారు. ఇటీవల జరిగిన 21వ ఆసియన్ ఆర్చరీ పోటీల్లో సాధించిన పతకాలను ఆమె ముఖ

    దశాబ్దంలో అద్భుతహ: సునీల్ చెత్రి 53, పీవీ సింధు 5, మేరీ కోమ్ 8

    December 23, 2019 / 07:04 AM IST

    క్రీడా ప్రపంచంలో భారత పురోగతి రెట్టింపు అవుతోంది. ఈ దశాబ్దంలో భారత క్రీడా ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతుంది. ఈ మేర టీమిండియా ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి 82 మ్యాచ్‌లలో 53గోల్స్ చేసి అదుర్స్ అనిపించాడు. యావరేజ్ 64.6శాతంతో దూసుకెళ్తున�

    టీడీపీ నిర్లక్ష్యం చేసిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకుంటే ప్రోత్సాహకాలు

    September 4, 2019 / 10:12 AM IST

    జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో పతకాలు సాధించినా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఏపీకి చెందిన క్రీడాకారులకు వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహకాలు పధకం కింద నగదు బహుమతులు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సీఎం జగన్ అధ్యక్షతన బుధవ

    రాష్ట్రపతి చేతుల మీదుగా క్రీడాకారులకు అవార్డులు

    August 30, 2019 / 01:50 AM IST

    2016 రియో పారాలింపిక్స్‌ రజత పతకం సాధించిన దీపా మలిక్‌‌కు అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డునిచ్చి సత్కరించారు. దీపాతో పాటు ఖేల్‌రత్నకు ఎంపికైన రెజ్లర్‌ భజరంగ్‌ పూనియా ప్రస్తుతం రష్యాలో ప్రాక్టీస్‌లో ఉండడంతో అవార�

    ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ వరాలు

    August 27, 2019 / 09:21 AM IST

    అమరావతి : ఏపీ సీఎం జగన్ మోహన్  రెడ్డి   క్రీడాకారులపై వరాల జల్లు కురిపించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘క్రీడల గురించి ఎవరూ పట్టించ�

10TV Telugu News