-
Home » sports
sports
రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్.. పద్మ పురస్కారాలు వరించిన క్రీడాకారులు వీరే
ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మ అవార్డులు వరించాయి. ఇందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.
తొలి టీ20 మ్యాచులో 101 పరుగుల తేడాతో టీమిండియా విజయం.. సౌతాఫ్రికా వికెట్లు టపా టపా ఎగిరిపోయాయ్..
టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.
ఫైనల్ మ్యాచ్ చూసేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాట్లు
ఫైనల్ మ్యాచ్ చూసేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాట్లు
వరల్డ్ కప్కు తరలి వెళ్తున్న సినీ సెలబ్రిటీలు
వరల్డ్ కప్కు తరలి వెళ్తున్న సినీ సెలబ్రిటీలు
Olympics : భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు...ఏ సంవత్సరంలో అంటే...?
భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయా? అంటే అవునంటున్నారు మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 2036వ సంవత్సరంలో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు.....
Fit Without Gym : జిమ్ కు వెళ్ళలేని వారు ఇంటివద్ద ఎలాంటి వ్యాయామాలు అనుసరించాలంటే ?
ఎలివేటర్కు బదులుగా మెట్లు ఎక్కిదిగటం మంచిది. ఫిట్నెస్ స్థాయిలను మెరుగుపరచడానికి ఇది ఒక గొప్ప మార్గం. మెట్లు ఎక్కడం గుండెను పంపింగ్ చేస్తుంది, గుండె జబ్బులు, ఊబకాయం , మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
V Hanumantha Rao : ఎల్బీ స్టేడియంలో అలా చేయొద్దు.. లేదంటే నిరాహారదీక్ష చేస్తాం- వీహెచ్ వార్నింగ్
V Hanumantha Rao : క్రీడా రంగాన్ని, క్రీడాకారులను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇచ్చారా?
Hyderabad: గచ్చిబౌలిలో ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ప్రారంభం
భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించడం, దేశంలోని భవిష్యత్తు యువత కోసం క్రీడా మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు మార్గాలను బలోపేతం చేయడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, పుల్లెల గోపీచంద్ తో కలిసి పని చేస్తుంది. మా CSR �
RK Roja : ‘జగన్ అన్న నమ్మకాన్ని నిలబెడతా’మంత్రిగా రోజా బాధ్యతల స్వీకరించిన రోజా..దిష్టి తీసిన భర్త సెల్వమణి..
మంత్రి పదవి దక్కించుకున్న ఆర్కే రోజు సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ICC T20 : 2022 టీ20 వరల్డ్కప్.. ఏడు వేదికలు ప్రకటించిన ఆసీస్
2022 టీ20 క్రికెట్ వరల్డ్కప్ టోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ల నిర్వహణ కోసం ఏడు వేదికలను ఖరారు చేసింది ఆస్ట్రేలియా.