Home » sports
ఫైనల్ మ్యాచ్ చూసేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాట్లు
వరల్డ్ కప్కు తరలి వెళ్తున్న సినీ సెలబ్రిటీలు
భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయా? అంటే అవునంటున్నారు మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 2036వ సంవత్సరంలో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు.....
ఎలివేటర్కు బదులుగా మెట్లు ఎక్కిదిగటం మంచిది. ఫిట్నెస్ స్థాయిలను మెరుగుపరచడానికి ఇది ఒక గొప్ప మార్గం. మెట్లు ఎక్కడం గుండెను పంపింగ్ చేస్తుంది, గుండె జబ్బులు, ఊబకాయం , మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
V Hanumantha Rao : క్రీడా రంగాన్ని, క్రీడాకారులను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇచ్చారా?
భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించడం, దేశంలోని భవిష్యత్తు యువత కోసం క్రీడా మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు మార్గాలను బలోపేతం చేయడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, పుల్లెల గోపీచంద్ తో కలిసి పని చేస్తుంది. మా CSR �
మంత్రి పదవి దక్కించుకున్న ఆర్కే రోజు సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2022 టీ20 క్రికెట్ వరల్డ్కప్ టోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ల నిర్వహణ కోసం ఏడు వేదికలను ఖరారు చేసింది ఆస్ట్రేలియా.
అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే ఆడిటర్ అండ్ అకౌంటెంట్ పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ, క్లర్క్,డీఈఓ గ్రేడ్ ఏ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదంటే తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతసాధించి ఉండాలి. పాటు
భర్తీ చేయనున్న విభాగాలకు సంబంధించి ఆర్చరీ, అధ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్ తదిగతర విభాగాలు ఉన్నాయి.