Home » spread
అండ్ జీ విస్పర్తో కలిసి యునెస్కో ఇండియా అభివృద్ధి చేసిన ఐదు టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్లను పరిచయం చేశారు. "స్పాట్లైట్ రెడ్" అనే శీర్షికతో, విడుదల చేసిన ఈ టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్స్ అభ్యాసకులు, అధ్యాపకులు మరియు కమ్యూనిటీ నాయకుల కోసం సమగ్
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. ప్రధానంగా చైనాలో మరోసారి కరోనా విలయం తాండవం చేస్తోంది. తాజాగా బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ గడగడలాడిస్తోంది. రోజు రోజుకు పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండ
తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం (నవంబర్ 30,2022) తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న తిరుమల ఎక్స్ ప్రెస్ రైలులో అకస్మాత్తుగా దట్టమైన పొగలు వ్యాపించాయి.
మంకీపాక్స్ను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందింది.
తెలంగాణలో 24గంటల్లో 2,700కు పైగా కేసులు వచ్చాయి. అందులో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వారం రోజులుగా 15జిల్లాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.
ప్రస్తుత లెక్కల ప్రకారం ఫిబ్రవరి 1-15 తేదీల మధ్య దేశంలో అత్యంత ఉధృతంగా కరోనా కేసులు నమోదవుతాయని భావిస్తున్నట్లు మ్యాథమెటిక్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జయంత్ ఝా అన్నారు.
కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తిని చైనా సమర్థవంతంగా అడ్డుకుంటోంది. నిన్న ఆ దేశంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. జూలై తర్వాత జీరో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
ఇప్పటివరకు తెలిసిన అన్ని కోవిడ్ వేరియంట్ల కంటే.. డెల్టా వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని మరియు చికెన్పాక్స్ లాగా ఇది చాలా సులభంగా వ్యాప్తి చెందుతుందని యుఎస్ హెల్త్ అథారిటీ అంతర్గ డాక్యుమెంట్ తెలియజేస్తున్నట్లు యుఎస్ మీడియ�
నదుల్లో మృతదేహాలు లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అవి కొవిడ్ సోకి చనిపోయిన వారి మృతదేహాలన్న అనుమానం నదీ పరివాహక ప్రాంత ప్రజల్లో మరింత భయానికి కారణమైంది. నీటిలో మృతదేహాలు కొత్త అనుమానాలకు దారితీశాయి. నీటిలో మృతదేహాలతో వైరస్ సంక్
కరోనావైరస్తో మరణించిన వారి దహన సంస్కారాలకు వెళ్లొచ్చా? కరోనా మృతుల నుంచి వైరస్ వ్యాపిస్తుందా? అన్న సందేహం చాలామందిలోనే ఉంది.