-
Home » spreading
spreading
Omicron BA.4.6 Variant : విస్తరిస్తోన్న ఒమిక్రాన్ బీఏ.4.6 వేరియంట్.. కరోనా మరో వేవ్ తప్పదా?
September 15, 2022 / 06:21 PM ISTకొత్త వేరియంట్ విస్తరిస్తోన్నట్లుగా గుర్తించారు. దీంతో కరోనా మరో వేవ్ తప్పదా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీ.ఏ.4.6 ప్రభావం చూపుతుండగా.. యూకేలో కూడా విస్తరిస్తున్నట్లు గుర్తించారు.
Telangana : తెలంగాణలో మరో వైరస్ ఎంట్రీ..బ్లాక్ ఫంగస్ టెన్షన్
May 15, 2021 / 06:59 PM ISTకరోనా ధాటికి తెలంగాణా విలవిలలాడుతుంటే..మరో వైరస్ ఎంట్రీ ఇచ్చింది.
భారత్ను భయపెడుతున్న కొత్త రకం కరోనా, ఆ రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి
February 20, 2021 / 11:08 AM ISTCovid-19 variant N440K spreading: భారత్కు ఇంకా కరోనా ముప్పు పొంచి ఉందా? దేశంలో కొత్త రకం కరోనా వెలుగుచూసిందా? దాని వల్ల ఇబ్బందులు తప్పవా? సీసీఎంబీ(ccmb) అధ్యయనంలో కొంత ఆందోళన కలిగించే అంశాలు…
కరోనా వైరస్ భారత్లోనే పుట్టింది…చైనా శాస్త్రవేత్తలు
November 29, 2020 / 01:26 AM ISTcorona virus outbreak కరోనా వైరస్తో ఏడాది కాలంగా ప్రపంచం విలవిల్లాడుతోంది. గత ఏడాది నవంబర్ లో చైనాలోని వూహాన్ సిటీలో తొలి కరోనా కేసు వెలుగు చూసింది. వూహాన్ సిటీలో కరోనా మహమ్మారి…
సొంత వైద్యంతోనే వేగంగా కరోనా వ్యాప్తి
August 2, 2020 / 06:27 PM ISTసొంత వైద్యంతోనే కరోనా వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఓ మీడియా చానెల్ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కరోనా వ్యాధి లక్షణాలు మొదలవ్వగానే ప్రజలు కరోనా పాజిటివ్ సన్నిహితులను…
Mask ధరిస్తే..65 శాతం Safe
July 15, 2020 / 07:55 AM ISTకరోనా అరికట్టడానికి తప్పనిసరిగా Mask ధరిస్తే..చాలా లాభ ముందని, 65 శాతం ప్రమాదం నుంచి బయటపడినట్లేనని తాజాగా అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్ కట్టడిలో మాస్క్ లే కీలక పాత్ర పోషిస్తాయని డేవిస్ చిల్డ్రన్స్…
మాట్లాడటం ద్వారా కూడా కరోనావైరస్ వేగంగా సోకుతుంది : సైంటిస్టుల హెచ్చరిక
May 15, 2020 / 02:39 AM ISTకరోనా వైరస్ అనేక మార్గాల్లో వ్యాపిస్తోంది. కరోనా వైరస్ ఏయే మార్గాల్లో వ్యాపిస్తుంది అనేదానిపై ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. దగ్గు, తుమ్మడం ద్వారా కరోనా వైరస్ నీటి బిందువుల ద్వారా వ్యాప్తిచెందుతుందని తెలుసు. శ్వాసతో…
రైళ్లు తిరుగుతున్నాయంటూ ప్రచారం చేసి వేలాది మంది రోడ్డెక్కడానికి కారణమైన జర్నలిస్టు అరెస్ట్
April 16, 2020 / 02:01 AM ISTదేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని మోడీ నుంచి ప్రకటన వెలువడగానే.. వలసకూలీలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చేశారు. ముఖ్యంగా ముంబైలోని బాంద్రా
కొత్త రిపోర్ట్…కోరోనా వైరస్ మలం గుండా సోకుతుందట
February 10, 2020 / 01:31 PM ISTకరోనా వైరస్ దెబ్బకి ప్రపంచదేశాలు గజగజ వణుకుతున్నాయి. చైనాలో ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 908మంది ప్రాణాలు కోల్పోయినట్లు,41,171మందికి పాజిటివ్ అని తేలి హాస్పిటల్ లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే…