Home » sravani murder case
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి, మనీషా మర్డర్ కేసుల్లో మిస్టరీ వీడుతోంది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు అమ్మాయిలను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. స్కూల్, కాలేజీలకు వెళ్లి �
సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో రాచకొండ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో వారికి క్లూ లభించింది. శ్రావణిని హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి బైక్ పై తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించా�
తెలంగాణలో సంచలనం రేపిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్కు చెందిన టెన్త్ విద్యార్థిని శ్రావణి హత్య కేసును పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసులో విచారణను స్పీడప్ చేశారు. విద్యార్థిని మర్డర్ కేసులో