Home » sri chinna jeeyar swamy
నితిన్ గడ్కరీ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. 108 దివ్యదేశాలను సందర్శించనున్నారు. అలాగే ఎల్లుండి ముచ్చింతల్కు రానున్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
సోమవారం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టియాగం నిర్వహించనున్నారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి...
మహా క్రతువుతో పులకిస్తున్నముచ్చింతల్
ఆధ్యాత్మికత ఉట్టిపడుతున్న శ్రీరామనగరం ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. యాగశాలల ప్రాంతాన్ని ప్రత్యేక ఆలయంగా...
ముచ్చింతల్లోని దివ్య సాకేతంలో బుధవారం నుంచి 14 వరకు జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం సందర్భంగా సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1035 హోమగుండాలతో...
భగవంతుడు అందరివాడని... కులాలు మతాలు ఉండకూడదని చెప్పి సమానత్వాన్ని బోధించిన భగవద్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు ఈరోజు సాయంత్రం వైభవంగా ప్రారంభం కానున్నాయి.
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ కార్యక్రమాలు తిలకించేందుకు నగర వాసుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ముచ్చింతల్ ఆశ్రమానికి..
సమతామూర్తి విగ్రహావిష్కరణ: అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం
శంషాబాద్ సమీపంలోనే శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో తిరు నక్షత్ర మహోత్సవం కన్నుల పండవగా జరుగుతోంది. ఈ వేడుకలు ఈరోజుతో ముగియనున్నాయి.త్రిదండి చినజీయర్ స్వామి జన్మదినోత్సవం సందర్భంగా అక్టోబర్ 28 నుంచి జరుగున్న ఈ వేడుకలు నేటిత�