-
Home » sri chinna jeeyar swamy
sri chinna jeeyar swamy
Statue of Equality : రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. పదో రోజు కార్యక్రమాలు
February 11, 2022 / 06:56 AM ISTనితిన్ గడ్కరీ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. 108 దివ్యదేశాలను సందర్శించనున్నారు. అలాగే ఎల్లుండి ముచ్చింతల్కు రానున్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
Statue of Equality : శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. ఆరో రోజు, దివ్య దేశాలకు ప్రాణప్రతిష్ట
February 7, 2022 / 06:50 AM ISTసోమవారం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టియాగం నిర్వహించనున్నారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి...
మహా క్రతువుతో పులకిస్తున్నముచ్చింతల్
February 4, 2022 / 03:19 PM ISTమహా క్రతువుతో పులకిస్తున్నముచ్చింతల్
Statue of Equality : సమతా మూర్తి సమారోహం.. మూడో రోజు కార్యక్రమాలు
February 4, 2022 / 06:45 AM ISTఆధ్యాత్మికత ఉట్టిపడుతున్న శ్రీరామనగరం ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. యాగశాలల ప్రాంతాన్ని ప్రత్యేక ఆలయంగా...
Statue of Equality : సమతామూర్తి.. ప్రధాన కార్యక్రమాల వివరాలు
February 2, 2022 / 01:47 PM ISTముచ్చింతల్లోని దివ్య సాకేతంలో బుధవారం నుంచి 14 వరకు జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం సందర్భంగా సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1035 హోమగుండాలతో...
Statute Of Equality : అంకురార్పణతో ప్రారంభంకానున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు
February 2, 2022 / 11:39 AM ISTభగవంతుడు అందరివాడని... కులాలు మతాలు ఉండకూడదని చెప్పి సమానత్వాన్ని బోధించిన భగవద్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు ఈరోజు సాయంత్రం వైభవంగా ప్రారంభం కానున్నాయి.
Statue of Equality : ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహావిష్కరణ.. నగరవాసుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
February 1, 2022 / 05:26 PM ISTరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ కార్యక్రమాలు తిలకించేందుకు నగర వాసుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ముచ్చింతల్ ఆశ్రమానికి..
సమతామూర్తి విగ్రహావిష్కరణ: అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం
September 20, 2021 / 05:01 PM ISTసమతామూర్తి విగ్రహావిష్కరణ: అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం
శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమంలో సహస్ర కలశాభిషేక మహోత్సవం
November 1, 2019 / 04:29 AM ISTశంషాబాద్ సమీపంలోనే శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో తిరు నక్షత్ర మహోత్సవం కన్నుల పండవగా జరుగుతోంది. ఈ వేడుకలు ఈరోజుతో ముగియనున్నాయి.త్రిదండి చినజీయర్ స్వామి జన్మదినోత్సవం సందర్భంగా అక్టోబర్ 28 నుంచి జరుగున్న…