Home » Sri Lakshmi Narasimha swamy temple
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
తరతరాలపాటు సగర్వంగా తలుచుకునేలా.. చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయేలా తెలంగాణ ఆధ్యాత్మిక రాజధాని యాదాద్రి సిద్ధమైంది.
గర్భగుడికి అభిముఖంగా ఉన్న ధ్వజస్తంభం, బలిపీఠాలకు బంగారు తొడుగుల పనులు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం గర్భగుడి ముఖద్వారం పక్కన ఉన్న రాతి గోడలకు ఆధ్యాత్మిక సొబగులు దిద్దే పనులు...
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. తుది దశకు చేరుకున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామివారి ఆలయంలో భక్తులకు పూర్తి స్ధాయిలో దర్శనం కల్పిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయం పునర్మిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. అధికారులు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేస్తున్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కరోనా కలకలం రేపుతోంది.
Antarvedi temple chariot : అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని సిద్ధం చేస్తామన్న ప్రభుత్వం… ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అంతర్వేదిలో రథం దగ్ధమైన తర్వాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం నిర్మాణం పూర్తయ్యింది. కల్యాణోత్సవా
Yadadri temple : యాదాద్రి ఆలయ క్షేత్రాభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ఆరు లైన్ల రింగ్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డ
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారికి కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైంది. శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తులో, 7 అంతస్తులు, ఆరు చక్రాలతో నూతన రథం డిజైన్ సిద్ధం చేశారు. కొత్త రథం నిర్మాణతో పాటు షెడ్డు మరమ్మతులు, షెడ్డు షె�