Home » Sri lanka cricket board
భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో టోర్నీలో శ్రీలంక జట్టు ఘోర పరాభవం చెందింది. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన శ్రీలంక కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది.
Jay Shah-Arjuna Ranatunga : బీసీసీఐ కార్యదర్శి జైషా పై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా శ్రీలంక ప్రభుత్వం జైషా కు క్షమాపణలు చెప్పింది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షా శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) అధికారులపై ప్రభావం చూపుతున్నారని, అందుకే వన్డే వరల్డ్ కప్ 2023లో శ్రీలంక ఘోర ఓటమి పాలైందని అర్జున్ రణతుంగ విమర్శించారు.
భారత్ జట్టుపై ఓటమి తరువాత మోహన్ డి సిల్వా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రాంగణం ఎదుట క్రికెట్ అభిమానులు ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో భవనం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తుకూడా ఏర్పాుటు చేశారు.
టీమిండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య వచ్చే నెల 3 నుంచి 15 వరకు మ్యాచ్లు జరుగుతాయి. 3, 5, 7 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరగనుండగా, 10, 12, 15 తేదీల్లో వన్డే మ్యాచ్లు జరుగుతాయి. అయితే మొత్తం 20 మంది ఆటగాళ్లకు ఎంపిక చేసిన శ్రీలంక బోర్డు..
లైంగిక వేధింపుల కేసులో ఆస్ట్రేలియాలో అరెస్ట్ అయిన శ్రీలంక బ్యాటర్ దనుష్క గుణతిలకపై శ్రీలంక క్రికెట్ బోర్డు వేటువేసింది. అతన్ని అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.
పదిరోజుల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతలోనే ఏమైందో.. అంతా తూచ్ అంటూ మాట మార్చేశాడు లంక్ ఆటగాడు భానుక రాజపక్స.. రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకున్నాడు..