Home » Sri Sarada Peetham
వారంలోగా కట్టడాలను తొలగించకపోతే మేము తొలగిస్తామని శ్రీ శారదా పీఠానికి నోటీసులు ఇచ్చారు జీవీఎంసీ అధికారులు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో శారదాపీఠానికి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని
శారదా పీఠానికి రాజకీయ పార్టీకి సంబంధం ఉందని అపవాదు వేశారని, శారదా పీఠం ఎవరికి వత్తాసు పలకదని, మంచి ఎటువైపు ఉంటుందో శారదా పీఠం అటువైపు ఉంటుందని శారదాపీఠం ఉత్తరధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి చెప్పారు.
ఏప్రిల్ 02వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు..భారతదేశానికి కాలసర్ప దోషం ఉందని స్వాత్మానేంద్ర సరస్వతి 10tvకి వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో… దేశ రక్షణ కోసం, ప్రపంచంలో ఉండే మానవాళికి శుభం కలగాలని యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 2020, మార్చి 18వ తేదీ బ