Home » Sri SatyaSai District
కియా కార్ల పరిశ్రమలో 900 ఇంజిన్లు మాయం
మద్యం షాపు దక్కించుకున్నందుకే తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు.
ఓ ఇంట్లో 20 లక్షలు విలువ చేసే బంగారు, నగదు అపహరించారు. మరో ఇంట్లో 10 లక్షల విలువ చేసే ఆభరణాలు, కేజీ వెండి, 5వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు.
ఒక వర్గం ‘జగనన్న ముద్దు.. శంకర్ నారాయణ వద్దు’ అంటూ నినాదాలు చేసింది. మరో వర్గం ‘ధర్మవరం నాయకత్వం వద్దు... పెనుగొండ నాయకత్వం ముద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తించింది. మాజీ మంత్రి శంకర నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్ వాహనంపై వారు చెప్పులు విసిరారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్క్లబ్ లో ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.