Sribharath

    బాలయ్య అల్లుడికి షాక్..ఆస్తుల జప్తునకు బ్యాంకు నోటీసులు

    February 7, 2020 / 07:58 AM IST

    సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్‌కు షాక్ తగిలింది. ఈయన గీతం సంస్థల అధినేత అనే సంగతి తెలిసిందే. రూ. 124.39 కోట్లు చెల్లించాలని కరూర్ వైశ్య బ్యాంకు నోటీసులు అందచేసింది. హైదరాబాద్ ఆబిడ్స్ బ్రాంచ్‌లో గాజువాక, భీమిలిలోని భ�

10TV Telugu News