Home » Sriharikota
భూమిని అణువణువు 12రోజులకు ఒకసారి స్కాన్ చేయనున్న ‘నిసార్’ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లేందుకు రంగం సిద్ధమైంది.
ఈ ఉపగ్రహ ప్రయోగం కేవలం భారత్-అమెరికాకే కాదు, భూమి మొత్తానికి మిషన్లాంటిది. మానవతా దృష్టితో రూపొందిన మిషన్ ఇది.
శ్రీహరికోటలోని ఇస్రో వేదికగా పీఎస్ఎల్వీ - సి 61 రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది.
భారత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ GSLV F-15 NVS-02 మిషన్ లక్ష్యం.
INSAT 3DS: అనుకున్న ప్రకారమే ఉపగ్రహం నిర్ణీత సమయానికి విజయవంతంగా కక్ష్యలోకి చేరింది.
ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 శాటిలైట్ బరువు 1500 కిలోలు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లెగ్రాంజ్ పాయింట్ ఎల్-1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆదిత్య ఎల్-1 గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయ�
సౌర తుపాన్ల సమయంలో వెలువడే రేణువులు, ఫొటోస్పియర్ (కాంతి మండలం), క్రోమోస్పియర్ (వర్ణ మండలం)పై పరిశోధనలు జరుగుతాయి
చంద్రయాన్-3 లో ఏం పరిశోధిస్తారు..? ఇస్రో లక్ష్యమేంటి..?
సింగపూర్ డీఎస్-ఎస్ఏఆర్ తోపాటు ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారు. 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
పీఎస్ఎల్వీ-సీ56 ప్రయోగం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రైమరీ పేలోడ్ ద్వారా DS-SAR ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడతారు.