Home » Srikakulam
సూర్యగ్రహణం సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వింత ఆచారాలు, పోకడలు, మూఢ నమ్మకాలు కనిపించాయి. గ్రహణం సమయంలో అరిష్టం జరక్కుండా మహిళలు ప్రత్యేక
ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనలపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ పడిపోయిందని ఉద్యమం చేస్తున్నారా.. అని ఆయన ఉద్యమం చేస్తున్నవారిని ప్రశ్నించారు. శ్రీకాకుళం లోజరిగిన
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా కంచుకోటలా నిలిచింది. మధ్యలో 2004లోనూ, ఇప్పుడు 2019లో మాత్రమే పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. అలాంటి పార్టీ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. నాయకులు, కార్యకర్తలను సమన�
దేశంలో ఉన్న చట్టాలు ప్రస్తుతానికైతే నిందితులకు భయం పుట్టించడం లేదు. వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్న భారత న్యాయ మౌలిక సూత్రం నేరస్తులను కాపాడుతూనే ఉంది. ఎంతోమంది నేరస్థులు తప్పించుకోవడానికి క
ఉన్న ఊరులో పని లేదు. తినడానికి తిండి లేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి దారి లేదు. దీంతో పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం దేశం కాని దేశం కాని వెళ్లాడు. అక్కడ ఉపాధి
వైసీపీ నేతలతో కలిసి మందేసి, చిందేసిన శ్రీకాకుళం జిల్లా భామిని ఎమ్మార్వో నరసింహమూర్తిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ నివాస్ ఆదేశాలతో ఎమ్మార్వోకు పాలకొండ
శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు.
రెవెన్యూ ఉద్యోగుల తీరుని నిరసిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం డోకులపాడులో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.
అయ్య బాబోయ్..ఎలుగు బంట్లు అంటూ శ్రీకాకుళం జిల్లా వాసులు హడలిపోతున్నారు. వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన బత్తిని కామేశు అనే వ్యక్తిపై ఎలుగు బంట్లు దాడికి పాల్పడ్డాయి. అతన్ని పలాసకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనంద�
శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణానికి చెందిన దానయ్య .. మానవతను చాటుకుంటున్నాడు.