Srikakulam

    ఈ బియ్యం పశువులు కూడా తినవన్న లోకేష్ : తప్పుడు ప్రచారం అన్న మంత్రి

    September 8, 2019 / 02:48 AM IST

    ఏపీలో అధికార, ప్రతిపక్షం మధ్య మరో వివాదం రేగింది. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం నాణ్యత విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

    ప్రతి విద్యార్థికి పూర్తిగా ఫీజురీయింబర్స్ మెంట్

    September 6, 2019 / 08:45 AM IST

    శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌తో కూడిన 200 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం నిర్మించనున్న �

    సంక్షేమ మాసం : ఏపీ ప్రజలకు ప్రతి నెలా పండుగే

    September 6, 2019 / 08:30 AM IST

    శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏడాది కాలంలో చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎవరు ఊహించని విధంగా క్యాలెండర్ ను ప్రకటించి సంచలనం సృష్టించారు జగన్. విశాఖ నుంచి హెలికాప్టర్‌లో

    సిక్కోలులో సీఎం జగన్ : కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన

    September 6, 2019 / 07:14 AM IST

    శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 6, 2019)వ తేదీన పలాసలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం నిర్మించే జెట్టీకి శం

    జగన్ శ్రీకాకుళం పర్యటన : సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన

    September 4, 2019 / 04:09 PM IST

    ఏపీ సీఎం జగన్ సెప్టెంబరు 6 శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి పలు అభివృధ్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని పలాస, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజక వర్గాల్లో  ఆయన పర్యటన కొనసాగుతుంది.  సెప్టెంబరు 6న ఉదయం 9:30 గంటలకు గన్నవర�

    ఉధ్దానం కిడ్నీ రోగుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    September 3, 2019 / 03:00 PM IST

    అమరావతి : ఉద్ధానం కిడ్నీ భాధితుల సమస్య పరిష్కారానికి ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకలతో  సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆస్పత్రికి అనుసంధానం

    అజ్ఞాతంలోనే టీడీపీ నేత : వాహనాలు చెక్ చేస్తున్న పోలీసులు

    August 28, 2019 / 09:26 AM IST

    టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. పోలీసులు తన కోసం వస్తున్నారని తెలుసుకున్న కూన మంగళవారం(ఆగస్టు 27,2019) నుంచి కనిపించడం లేదు. కూన రవికుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పల�

    టీడీపీ నేత కోసం పోలీసుల వేట

    August 27, 2019 / 04:12 PM IST

    టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ చుట్టూ ఉచ్చు బిగిసింది. కూన రవికుమార్ అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. పోలీసులు కూన రవి కోసం గాలిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని

    ప్యారీ చక్కెర ఫ్యాక్టరీలో మంటలు 

    May 15, 2019 / 12:58 PM IST

    శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సంకిలి దగ్గర భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్యారీ చక్కెర ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. చెరకు వేస్టేజ్ కు నిప్పంటుకొని మిషనరీకి మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లింది. రెండు ఫైరింజన్లతో అగ్నిమాప�

    ఇసుక మాఫియా : వీఆర్వోల తలలు పగులగొట్టారు

    May 15, 2019 / 06:52 AM IST

    ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతూనే ఉంది. అక్రమంగా ఇసుకను తరలిస్తుంటే..ఊరుకోమని..కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న మాటలు ఉట్టివేనని పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇటీవలే ఓ కానిస్టేబుల్‌పై రెచ్చిపోయిన ఇసుక మాఫియా..తాజాగా అధికారులపై దాడికి పాల్పడడ

10TV Telugu News