Home » Srikakulam
నాపై చాలా ఒత్తిళ్లు వచ్చాయి. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన, చేరే ఆలోచన లేదు.
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
గతంలో తిరుమలకు వెళ్లిన హరిముకుంద్కు సంతృప్తిగా స్వామివారి దర్శనం కలగలేదు. దీంతో తనకు గల స్థలంలో 10 ఎకరాల్లో ఆలయం నిర్మించారాయన.
Kasibugga stampede incident : చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని శ్రీకాకుళం రిమ్స్ కు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
శ్రీకాకుళంతో పాటు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చెప్పారు.
"సౌమ్యది నాటకం అని ప్రజలందరికి తెలిసింది. ఫేక్ ప్రచారానికి కారణమైన వ్యక్తులు మరో అడుగు ముందుకేశారు. ఎమ్మెల్యేల దగ్గరికి ఎంతో మంది స్నేహితులు, సన్నిహితులు, కార్యకర్తలు దేవాలయ లెటర్స్ కోసం వస్తారు" అని అన్నారు.
మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు.. పార్టీ ఆఫీస్ లేదనే సాకుతో జిల్లా కేంద్రం వైపు కూడా రావడం లేదనే ఆందోళన కేడర్లో వినిపిస్తోంది..
పులి ఆనవాళ్లను గుర్తించిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికారం వస్తే కొన్ని ఆలోచనలు వస్తాయి. బ్యాలెన్స్ చేసుకోవాలి. తాత్కాలిక ప్రలోభాలకు లొంగొద్దు.