Home » Srikakulam
శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఏపీ ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆఖరి రోజుకు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుంచి బుధవారం చివరిరోజు �
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం.. పాదయాత్రల ముగింపునకు వేదికగా మారింది. యాత్ర ఎక్కడ ప్రారంభమైనా ముగింపు మాత్రం ఇచ్చాపురమే అవుతోంది. ఏపీలో ఇప్పటి వరకు నాలుగు పాదయాత్రలు జరిగితే.. మూడు యాత్రలు ఇక్కడే ముగిశాయి. ఆ మూడూ వైఎస్ కుటుంబీకులవే కావడం విశే�
శ్రీకాకుళం : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని రంగాల్లో విఫలమయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రధాని నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగిరిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురికి చంద్రబాబు ఇ�
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయల మొదలైన ఆయన పాదయాత్ర 2019 జనవరి 9 న ముగుస్తుంది. ప్రస్తుతం ఆయన 335వరోజు శ్రీకాకుళంజిల్లా పలా�
రాజాం మెయిన్ రోడ్ లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో గ్లాస్ అండ్ ప్లేవుడ్ షాపులో మంటలు చెలరేగాయి. షాపులో నిద్రిస్తున్న ముగ్గరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.