Srikakulam

    జగన్ పాదయాత్ర ఆఖరి రోజు

    January 9, 2019 / 05:41 AM IST

    శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఏపీ ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డి  చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆఖరి రోజుకు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుంచి  బుధవారం చివరిరోజు �

    వైఎస్ ఫ్యామిలీ : పాదయాత్రలకు బ్రాండ్ అంబాసిడర్‌

    January 8, 2019 / 04:11 PM IST

    శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం.. పాదయాత్రల ముగింపునకు వేదికగా మారింది. యాత్ర ఎక్కడ ప్రారంభమైనా ముగింపు మాత్రం ఇచ్చాపురమే అవుతోంది. ఏపీలో ఇప్పటి వరకు నాలుగు పాదయాత్రలు జరిగితే.. మూడు యాత్రలు ఇక్కడే ముగిశాయి. ఆ మూడూ వైఎస్ కుటుంబీకులవే కావడం విశే�

    మోడీ అన్నిరంగాల్లో విఫలం : సీఎం చంద్రబాబు

    January 5, 2019 / 10:24 AM IST

    శ్రీకాకుళం : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని రంగాల్లో విఫలమయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రధాని నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగిరిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురికి చంద్రబాబు ఇ�

    జనవరి 9 న జగన్ పాదయాత్ర ముగింపు

    January 1, 2019 / 10:29 AM IST

    హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయల మొదలైన ఆయన పాదయాత్ర  2019 జనవరి 9 న ముగుస్తుంది. ప్రస్తుతం ఆయన 335వరోజు శ్రీకాకుళంజిల్లా పలా�

    షాపులో అగ్నిప్రమాదం : నిద్రిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు

    December 30, 2018 / 06:42 AM IST

    రాజాం మెయిన్ రోడ్ లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో గ్లాస్ అండ్ ప్లేవుడ్ షాపులో మంటలు చెలరేగాయి. షాపులో నిద్రిస్తున్న ముగ్గరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

10TV Telugu News