Home » Srikakulam
శ్రీకాకుళం : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సిక్కోలు ఎంపీ అభ్యర్ధులపై టెన్షన్ పెరుగుతోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలు, బరిలో కొత్తగా దూసుకొస్తున్న ఔత్సాహికులతో ఆ
హైదరాబాద్ : పల్లెకోయిల అంటు అందరు ముద్దుగా పిలుచుకునే బేబీ సినిమాలలో పాడే ఛాన్స్ కొట్టేశారు. బేబీకి మొదటిసారిగా సినిమాలో పాడే అవకాన్ని సంగీత దర్శకుడు రఘు కుంచె ఇచ్చారు. “జీవితంలో గరళాన్ని మింగి.. తన గొంతులోని అమృతాన్ని మన చెవుల్లో పోసి
శ్రీకాకుళం పాతపట్నం అసెంబ్లీ టికెట్ కలమట కుటుంబానికి దక్కుతుందా ?
శ్రీకాకుళం: జిల్లాలో దారుణం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం శ్రీహరిపురంలో సజీవంగా ఉన్నవృద్ధురాలిని కుక్కులు ఈడ్చుకువెళ్లి పీక్కు తిన్నాయి. శ్రీహరిపురానికి చెందిన అంపిల్లి రాముడమ్మ (65)అనే వృద్ధురాలు మంగళవారం రాత్రి ఇంటి ఆరుబయట అరుగ
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సాధ్యమైనంతవరకు ప్రైవేట్ స్కూళ్లకు పంపించేందుకు మొగ్గు చూపుతుండటం మనందరం చూస్తూనే ఉన్నాం. ఎల్ కేజీ నుంచి లక్షల రూపాయల ఫీజులు కట్టి తమ బిడ్డకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠ
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఓటర్లపై నోరుపారేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో భాగంగా సంతమైదానంలో ఓటర్లపై బెదిరింపులకు దిగారు. అన్నీ దొబ్బి ఓటెయ్యకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏం రా..వంద యూనిట్లు ఫ్రీగా తీసుక�
శ్రీకాకుళం: వారిద్దరి ఒకే సామాజిక వర్గం…..దగ్గరి బంధుత్వం కూడా ఉంది. ఒకే మండలంలోని పక్క పక్క గ్రామాలు. పాలిటిక్స్లో ఇద్దరికి సీనియారిటి ఉంది. ఆ ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించారు. ఆయా పార్టీలు కూడా వారి అభ్యర్థిత్వా�
అంతర్జాతీయ స్థాయిలో పలాస జీడిపప్పుకు పేటెంట్ 2014 ఎన్నికల్లో గౌతు శ్యాం సుందర్ శివాజీ గెలుపు కుమార్తె శిరీషను వారసురాలిగా ప్రకటించిన శివాజీ జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న శిరీష శ్రీకాకుళం : పలాస రాజకీయాలు ఆసక్తికరంగా మార�
శ్రీకాకుళం : రాష్ర్ట రవాణా శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ఆటోవాలాగా మారిపోయారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగే జయహో బీసీ కార్యక్రమానికి జనవరి 25వ తేదీ నిమ్మాడలోని తన ఇంటినుంచి ఆటో నడుపుతూ వెళ్ళడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనూహ్యంగా అచ్చెన్నా�
శ్రీకాకుళం : ఆ పార్టీలో ముఖ్యనేతలున్నారు.. మూడు గ్రూపులు కూడా ఉన్నాయి.. ఇదీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ పరిస్థితి. గత ఎన్నికల్లో ఇలాంటి వర్గ విబేధాలు కారణంగా ఈ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ వశమైంది. ఈ సారి రాజాం స్ధానంపై టీడీపీ కన్�