Srikakulam

    చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు కూడా రావు

    April 7, 2019 / 10:52 AM IST

    శ్రీకాకుళం : తాను చంద్రబాబులా మోసం చెయ్యనని, మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తానని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. హామీలన్నీ అమలు చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతా అన్నారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇదే మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. శ్�

    బాబు భవిష్యత్ ఇచ్చాడా ? – నా బిడ్డ రౌడీ కాదు – విజయమ్మ

    April 7, 2019 / 08:55 AM IST

    నా బిడ్డ రౌడీ కాదు..రౌడీయిజం చేయలేదు..గూండాయిజం చేయలేదు..మీరే రౌడీలు..అంటూ వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెలిపారు. మీ భవిష్యత్తు నా భద్రత అంటున్న చంద్రబాబు.. ఎవరికి భద్రత ఇస్తున్నారని ప్రశ్నించారు. తమ్ముళ్లూ, చెల్లెమ్మలు నన్ను రక్షించండన�

    వైసీపీ నేతకు షాక్.. శ్రీకాకుళం జిల్లాలో రూ.3కోట్లు స్వాధీనం

    April 5, 2019 / 08:09 AM IST

    శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలవేళ నోట్లు దొరకడం కలకలం సృష్టిస్తుంది. మూడు బ్యాగుల్లో భారీగా డబ్బు పట్టుబడడంతో స్థానికంగా గందరగోళం సృష్టిస్తుంది. విజయనగరం నుంచి శ్రీకాకుళం జిల్లా రాజాం వస్తున్న ఆర్టీసీ బస్సులో బొద్దాం వద్ద పోలీసులు బ్యాగుల�

    ధర్మం.. అధర్మం మధ్య పోటీ : విజయమ్మ

    April 2, 2019 / 08:16 AM IST

    టీఆర్ఎస్.. బీజేపీ పార్టీలతో వైసీపీ అధినేత జగన్..లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నాడని సీఎం బాబు చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఖండించారు.

    ఇదీ బాబుగారి ప్రేమ : కన్నతల్లిని కూడా చూసుకోలేదు

    April 1, 2019 / 12:03 PM IST

    శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మండిపడ్డారు. చంద్రబాబుకి ప్రేమలు, విలువలు తెలియవు అన్నారు. చంద్రబాబు కన్నతల్లిని కూడా

    వైఎస్ విజయమ్మ మాటలకు కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే అభ్యర్ధి

    April 1, 2019 / 08:00 AM IST

    శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు.. జగన్ అమ్మ విజయమ్మ రోడ్ షోలో మాట్లాడారు. తల్లి కాంగ్రెస్.. పిల్ల కాంగ్రెస్ అంటూ అప్పుడు వెక్కిరించిన చంద్రబాబు.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో కలిసిపోయారని, ఇప్పుడు జగన్ బ�

    చంద్రబాబు ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్ టూర్ రద్దు 

    March 30, 2019 / 06:46 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటన రద్దైంది. నేడు(30 మార్చి 2019) శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ సభ నిర్వహించ తలపెట్టిన ఎన్నికల సమర శంకారావం సభకు పర్మిషన్ నిరాకరించిన కారణంగా పవన్ కళ్యాణ్ టూర్‌ను రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చం�

    మళ్లీ దొరికేసాడు:  రైతులకు పసుపు-కుంకుమ పథకమట

    March 26, 2019 / 07:05 AM IST

    హరిపురం : మంత్రి లోకేశ్ మళ్లీ దొరికపోయాడు. కాగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. ఏప్రిల్‌ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశ

    అధికారంలోకి వస్తే : రూ.10వేలు పెన్షన్

    March 23, 2019 / 01:27 PM IST

    శ్రీకాకుళం : తాను అధికారంలోకి వస్తే కిడ్నీ బాధితులకు రూ.10 వేలు పెన్షన్‌ ఇస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ హామీ ఇచ్చారు. కలుషితం లేని స్వచ్ఛమైన తాగునీరు

    జాబు రావాలంటే బాబు పోవాలి : జగన్

    March 23, 2019 / 07:46 AM IST

    దేశంలో జీఎస్టీ కట్టిస్తుంటే.. పలాసలో టీఎస్టీ కట్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విమర్శించారు.

10TV Telugu News