Home » Srikakulam
ఈ సారి ఎన్నికల్లో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురుకి .. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది తెలుగుదేశం.
రాజకీయాల్లో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు... కానీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఒకరికో .. లేదంటే ప్రజల్లో పలుకుబడి ఉన్న కుటుంబమైతే ఇద్దరికో వస్తుంది.
శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు టార్గెట్గా వైసీపీ పావులు కదుపుతోంది. జగన్పై నేరుగా విమర్శలు చేసిన అచ్చెన్నను దెబ్బతీసేందుకు వ్యూహాలు రచిస్తోంది. మాజీ
శ్రీకాకుళం జిల్లా మందస వాసుదేవ పెరుమాళ్ళ స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 22వ తేదీన జరిగే ఈ ఉత్సవాలు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహ
ఏపీ రాజకీయాల్లో బిగ్ డెవలప్ మెంట్. ఎన్నికల టైం కావటంతో పార్టీల్లోకి వలసలు జోరుగా ఉన్నాయి. అటూ ఇటూ మారేవారితో ఆయా పార్టీ ఆఫీసులు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేతలు క్యూ పెట్టారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు,
సాధారణంగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మెడలో తాళి కడతాడు..కానీ ఇక్కడ అంతా రివర్స్..అంతేకాదండోయ్..వింత ఆచారాలతో గ్రామంలో సుమారు వంద వివాహాలు రెండేళ్లకు ఒకసారి నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత..అనాదిగా కొనసాగుతోంది.ఆచారానికి నాంది పలికింది
ఢిల్లీ : ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద సోమవారం తెల్ల వారుఝూమున ఒక వ్యక్తి మృత దేహాన్ని ఏపీ భవన్ సిబ్బంది గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. మరణించిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. &nbs
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భవిష్యత్ వ్యూహమేంటి..? రాబోయే ఎన్నికల్లో ఆమె ఏ పార్టీ నుంచి, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు..? ఆమె కాంగ్రెస్లో ఉంటారా..? లేక వేరే పార్టీలోకి మారుతారా..? ఇదే విషయంపై ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఆసక్త�
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కమలనాథుల దళం ప్రత్యేక నజర్ పెట్టింది. ఇక్కడ పాగా వేయాలని బీజేపీ అధిష్టానం వ్యూహలు రచిస్తోంది. లోక్ సభ ఎన్నికలు, ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో బీజేపీ అలర్ట్ అయ్యింది. ఏపీలో పలు కార్యక్రమాలకు శ
శ్రీకాకుళం : జిల్లాలోని లావేరు మండలం కొత్త రౌతుపేటలో పెను విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అరటి గెలలు