Home » Srikakulam
చిత్తూరు : శ్రీకాళహస్తి రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాజకీయాలకు స్వస్తి చెప్పారు. నియోజకవర్గ బాధ్యతలను కుమారుడు సుధీర్ రెడ్డికి అప్పచెబుతున్నట్లు..అనుచరుల సమావేశంలో జనవరి 18వ తేదీ శుక్రవారం&nbs
దేశమంతా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతుంటే తిత్లీ ధాటికి కోలుకోని సిక్కోలులో మాత్రం పండగ కళ తప్పింది.
శ్రీకాకుళం : ఎన్నికల్లో గెలిచేందుకు ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ అధినేత జగన్ హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. మొత్తం 3,648 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింద�
శ్రీకాకుళం : వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తామో..ఎలాంటి పనులు చేస్తామో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వివరించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ము�
శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో అందరికీ మోసమే జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ తెలిపారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా పాతబస్టాండులో భారీ
శ్రీకాకుళం : ఏపీ రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉన్నా..వర్షాభావ పరిస్థితులున్నా బాబు..జాతీయ రాజకీయాలంటూ కొత్త డ్రామా మొదలు పెట్టిన బాబు…హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఎద్దేవా చేశారు. జగన్ చేపట్టిన
శ్రీకాకుళం : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపుకు చేరుకుంది. 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైసీపీ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. పాదయాత్ర గుర్తు ఉండేలా విజయస్థ�
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. 341 రోజులు జగన్ పాదయాత్ర సాగింది. 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగిసిన తర్వాత ఇచ్ఛాపురం దగ్గర జగన్ పైలాన్ ఆవిష్కరించారు. 88 అడ�
శ్రీకాకుళం : ప్రజా సంకల్ప యాత్రతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజలకు భరోసా కల్పించారంటున్నారు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. జగన్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో వైసీపీ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సుబ్బారెడ్డిత�
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగియటంతో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మొక్కు తీర్చుకున్నారు.