Home » Srilanka Crisis
ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోన్న రష్యాపై ఆంక్షలు విధించినంత మాత్రాన అది మోకరిల్లబోదని శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. అంతేగాక, రష్యాపై ఆంక్షలు విధిస్తే దాని ప్రభావం ఇతర దేశాలపై పడి ఆహార కొరత, ధరల పెరుగుద�
మార్చి 1న మొదలైన ఉద్యమం ఉధృతమైంది. ఆ ‘ ఆరుగురితో ప్రారంభమైన ఆందోళన’ తీవ్రరూపం దాల్చింది. ఎంతలా అంటే... ఏకంగా అధ్యక్షుడే దేశం విడిచి వెళ్లేంతగా. అవును శ్రీలంకలో ఉద్యమాలకు ఆరుగురు యువకులే కారణం. లంక విప్లవానికి ఊపిరిలందడానికి.. జనం ముందడుగు వేసి.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ ఆ దేశ కొత్త ప్రధాని విక్రమ సింఘే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పదవికి నేను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆందోళన కారుల కోరిక మేరకు అఖిలపక్ష �
కొలంబోలోని శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే అధికారిక నివాసంలోకి వేలాది మంది నిరసనకారులు పోలీసు బారికేడ్లను ఛేదించుకుని ప్రవేశించారు. శ్రీలంక జెండాలు, హెల్మెట్లతో భారీ సంఖ్యలో తరలివచ్చి గొటబాయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ �
శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవల ఆ దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయిన ఆర్థిక సంక్షోభం మెరుగుపడడంలేదు. ఆహార పదార్థాల కొరతకు తోడు ఇంధన సంక్షోభాన్నిసైతం ఎదుర్కొంటుంది. ఫలితంగా అనవసర ప్రయాణాలను తగ్గించుకోమని ప్రజలకు �
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. చైనా నిర్మిస్తోన్న కొలంబో పోర్ట్ సిటీలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేవారు 40 ఏళ్ల పాటు పన్నులు కట్టే అవసరం లేదని ప్రకటించింది.
'పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం' విధానాన్ని అవలంబిస్తోన్న భారత్.. తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారీగా అత్యవసర వైద్య సామగ్రిని పంపింది. శ్రీలంకలోని సువాసేరియా అంబులెన్స్ సర్వీస్కు ఈ సామగ్రిని అందించామ�
పొరుగు దేశమైన శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీనిని ఎదుర్కోవడంతో ప్రభుత్వం విఫలమైందని ఆ దేశ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కర్ఫ్యూ విధించినా రోడ్లపైకొచ్చి నిరసన త
శ్రీలంకలో రణరంగాన్ని తలపిస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినా లెక్కచేయకుండా దాడులకు దిగారు. ఈ క్రమంలో...
ఆందోళనలతో అట్టుడుకుతున్న శ్రీలంక