Home » Srinivas
MGM Hospital : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లిన ఓ పేషెంట్ను ఎలుకలు గాయపరిచాయి.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రమాదానికి గురైన బస్సులో ఎలాంటి సమస్యలు లేవని డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాస్ అన్నారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఫార్వర్డ్ మేసేజ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఒక వాట్సప్ మేసేజ్ ని ఫార్వర్డ్ చేశాడనే ఆరోపణపై పోలీసులు విచారించడంతో ఆందోళనతో అస్వస్థతకు గురై నారాయణపేటకు చెందిన గుత్తుల శ్రీనివ
blackmail girls married woman: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని గిరిజన తండాలో దారుణం జరిగింది. స్నానం చేస్తున్న అమ్మాయిలు, వివాహితుల ఫోటోలు తీసి బెదిరించి.. లోబరుచుకున్నాడో కామాంధుడు. వాళ్లతో గడిపిన సన్నివేశాలను రికార్డు చేసి.. ఆ వీడియోలను స్నేహితులకు చ�
ప్రపంచమంతా కరోనా మహమ్మారితో హడలెత్తుంటే ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. కరోనా పేరుతో రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. ఏ రోగమొచ్చినా కరోనా పేరు చెప్పి ట్రీమ్ మెంట్ కోసం వేల నుంచి లక్షలు వసూలు చేస్తున�
కరోనా వైరస్ మహమ్మారి మనుషుల్ని విచక్షణ లేకుండా ప్రవర్తించేలా చేస్తోంది. కరోనా సోకిందని కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొందరు తమకు కరోనా వచ్చిందనే భయం..తనవల్ల అది తమ వారికి కూడా వచ్చేస్తుంది అనే భయంతో ఇంటినుంచి పారిపోతున్నారు. అటువం
ఓ శాడిస్ట్ భర్త భార్యను పెట్టిన హింసల గురించి తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. వీడు మనిషేనా? లేక మనిషి రూపంలో ఉన్న రాక్షసుడా? అనే అనుమానం వస్తుంది. భార్యను అమానుషంగా కొట్టి..తలపై ఇనుపరాడ్డుతో బలంగా బాది..తలనుంచి రక్తం ధారగా కారుతున్నా ఆ రాక్షస
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అతి పెద్ద స్కామ్ను బట్టబయలు చేసింది ఆదాయపన్ను శాఖ(ఐటీ). ఫిబ్రవరి 6న 40కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల
టీడీపీకి చెందిన 32 మంది MLC సభ్యుల్లో…ముగ్గురు పోతే..29 మంది సభ్యులు ఒకే తాటిపైకి ఉన్నామని, పార్టీ అధ్యక్షులు బాబు ఆదేశాల మేరకు..ఐదు కోట్ల ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తాము పని చేస్తామని టీడీపీ శాసనమండలి డిప్యూటీ లీడర్ శ్రీనివాస్ వెల్లడించారు. తనన
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత..ప్రస్తుత ఏపీ సీఎం జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశాడు. రాజమండ్రి సెంట్రల్ జైలులో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని శ్రీనివాస్ ఆరోపించాడు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ల