-
Home » Srisailam Mallanna
Srisailam Mallanna
శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త.. శివలింగం స్పర్శ దర్శనం మళ్లీ ప్రారంభం.. డేట్, టైమ్, ఫుల్ డిటెయిల్స్
జులై 1 నుంచి స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభం కానుంది. ఈమేరకు ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారిక ప్రకటన చేశారు.
శ్రీశైలం మల్లన్న పాగా విశిష్టత.. దర్శించుకోనున్న లక్షలాది మంది భక్తులు
Mallanna Tala Paga : మల్లన్న తలపాగా ధారణ చూసి తరించేందుకు లక్షల మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. మహాశివరాత్రి నాడు అర్దరాత్రి లింగోద్భవం తర్వాత.. భక్తులు పెద్దసంఖ్యలో మల్లన్న పాగా దర్శించుకుంటారు.
Srisailam : శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు.. 28 రోజులకు రూ.3.43 కోట్ల ఆదాయం
ఈ హుండి లెక్కింపులో బంగారం 172 గ్రాముల 400 మిల్లీగ్రాములు, వెండి 10 కేజీల 350 గ్రాములు లభించాయి. హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగులు, శివసేవకులు, భక్తులు పాల్గొన్నారు.
Srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్న్యూస్
రాత్రి 9.30 గంటలకే వాహనాలు నిలిపివేస్తున్నారని.. ఇక నుంచి రాత్రి 10.30 గంటల వరకు సమయం పెంచాలని కోరుతామన్నారు. ఉదయం 4,30 గంటలకు గేట్ తీసే విధంగా కేంద్రానికి ప్రపోజల్స్ పంపించనున్నట్టు వెల్లడించారు.