Home » Srisailam project
శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సాగర్ వైపు వరద నీరు పరుగులు పెడుతోంది.
ప్రాజెక్టు మరమ్మతు పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్ జైన్ ఆదేశిం చారు.
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో సాంకేతిలోపం కారణంగా
నాగార్జునసాగర్ జల కళను సంతరించుకుంది.
టూరిస్టులను తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ చెందిన వారిగా గుర్తించారు.
శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద
ఇక శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 887 అడుగులు. అయితే ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ ప్రస్తుత నీటిమట్టం 871.90 అడుగులకు చేరింది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో అధకారులు 10 గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గేట్లు తెరవడంతో జలదృశ్యం కన్నుల విందు చేస్తోంది. ఓవైపు బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే...మరోవైపు గలగలా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు రెండు గే�
శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద నీరు