Home » Srivari Chakrasnanam
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన 2021, అక్టోబర్ 15వ తేదీ శుక్రవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది.
కలియుగ వైకుంఠదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. చివరి అంకమైన చక్రస్నాన, ధ్వజావరోహణ ఘట్టాన్ని వేదపండితులు మంత్రోచ్ఛారణ మధ్య కన్నులపండువగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా వివిధ వాహనాలపై విహరించిన స్వ
తిరుమలలో మంగళవారం (అక్టోబర్ 8, 2019)న శ్రీవారి పుష్కరిణిలో వేదమంత్రాలతో చక్రస్నానం నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. గత ఏడాది కంటే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో అనిల్కుమా�