srivari Dollors sale

    అక్షయ తృతీయ తిరుమల ఆఫర్ : శ్రీవారి డాలర్లు విక్రయం

    May 6, 2019 / 04:15 AM IST

    అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా శ్రీవారి డాలర్ల విక్రయానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. మే నెల 7వ తేదీ(మంగళవారం)న అక్షయ తృతీయ అవడంతో ఆ రోజునే డాలర్లను అమ్మాలని టీటీడీ భావిస్తుంది. అక్షయతృతియ నాడు పసిడి, వెండి కొంటే మరింత సంప�

10TV Telugu News