Home » STABLE
పెట్రల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన పది రోజుల్లో ఫ్యూయల్ ధరల్లో ఎటువంటి మార్పులు జరగలేదు.
గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. బుధవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు బంగారం ధరలో మార్పులు జరుగుతాయి
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,353కు చేరింది.
మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొడుకు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, త్వరలో కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన తిరిగి ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని కోరుకోవాలని ప్ర�
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు. రాత్రి 7 గంటల సమయంలో ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. సాధారణంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకునే క్రమంలోనే ఆమె ఆస్పత్రిలో చేరినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఆర
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. స్కూల్ లో బాంబు పేలి 19 మంది విద్యార్థులు గాయపడ్డారు. బుధవారం(ఫిబ్రవరి13,2019) మధ్యాహ్నాం 2:30గంటల సమయంలో పుల్వామా జిల్లాలోని నర్బాల్ లోని ప్రైవేట్ స్కూల్ ఫలాయి-ఈ-మిలాత్ లోని తరగతి గదిలో ఈ పేలుడు సంభవించింద