Home » STALIN
డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తన పేరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పేరు కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపారు. రష్యా టూర్ లో తనకు ఎదురైన అనుభవాన్ని
చెన్నైలో అధికార పార్టీకి చెందిన బ్యానర్ పైన పడిన కారణంగా సుభశ్రీ(22) అనే మువతి ప్రాణాలు కోల్పోవడంపై డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ స్పందించారు. అక్రమ బ్యానర్లు మరో ప్రాణాన్ని బలిగొన్నాయని స్టాలిన్ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం,పోలీసుల అసమ�
లోక్ సభ ఎన్నికల అనంతరం దేశంలో రాజకీయ సమీకరణల్లో పెను మార్పులు రాబోతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా థర్ట్ ఫ్రంట్ కోసం యత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్కు సోనియాగాంధీ నుంచి ఆ
బీజేపీపై డీఎంకె ఛీప్ స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ తాము టచ్లో ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసానికి సిద్ధమని..వారు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేసీఆర్ – స్టాలిన్ భేటీ అనంతరం తమిళ రాజకీయాల్లో డీఎంకే ఏటువైపు అనే విషయంపై
లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్,బీజేపీయేతర కూటమికి ఎలాంటి అవకాశాలు లేవని డీఎంకే చీఫ్ స్టాలిన్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రాంతీయ పార్టీల సమాఖ్య కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన మరుసటి రోజే స
డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. చెన్నైలోని అళ్వార్ పేటలోని స్టాలిన్ నివాసంలో ఇవాళ(మే-13,2019) వీరి భేటీ జరిగింది. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ ఎస్ తరపు�
దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్తో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ వరుసగా దక్షిణాది నేతలను కలుస్తూ ఉన్నారు. ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో భేటి అయిన కేసిఆర్.. దక్షిణాదిలోని ముఖ్యమైన నాయకులతో వరుసగా భేటి అవ్వాలని భావిస్తున�
డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఓ కేసు విషయంలో స్టాలిన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తచేసిన హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో పొత్తుల రాజకీయాలు ఊపందుకున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ-పీఎంకేల మధ్య పొత్తు కుదిరిన 24గంటల్లోనే కాంగ్రెస్-డీఎంకేల మధ్య పొత్తు ఖరారైంది. కాంగ్రెస్ తో పొత్తుపై బుధవారం(ఫి�
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ కు తమ సత్తా చూపించేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్వర్యంలో ఈరోజు(జనవరి 19, 2019) కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న యునైటెడ్ ఇం�