మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా మహాకాలేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు వచ్చిన వీఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా ఒకేస�
టాంజానియాలోని(tanzania) చర్చిలో(church) తొక్కిసలాట(stampede) జరిగి 20మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారు. వారిలో
బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో సోమవారం(జనవరి-
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. కోయకుండానే ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందనంత ఎత్తులో ఉల్లి ధరలు ఉన్నాయి. ఉల్లి ధరలు
బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా డియో ప్రాంతంలోని సూర్య దేవాలయం వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఛట్ పూజ ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలోఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు. ఛట్ పూజ లో భాగంగా సూర్య భగవానునికి ఆర్ఘ్యం ఇ�
తమిళనాడులో విషాదం నెలకొంది. తిరుచ్చిలోని తురయ్ లో కరుప్పుస్వామి రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్�
సిద్దిపేటలో ఓ షాపింగ్ పెట్టిన ఆఫర్.. మహిళల ప్రాణాల మీదకు తెచ్చింది.
కేరళలో గృహప్రవేశ కార్యక్రమం కాస్తా విషాదంగా మారింది. గృహప్రవేశానికి గోమాతకు బదులు ఏనుగును తీసుకువస్తే దారుణం జరిగింది.