-
Home » start
start
Best Chef season-2: హైదరాబాద్లో ప్రారంభమైన బెస్ట్ చెఫ్ సీజన్-2 పోటీలు
ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. హోమ్ చెఫ్స్ తమ అంతర్గత ప్రతిభను చాటే అవకాశం దీని ద్వారా కల్పించడంతో పాటుగా తమ కమ్యూనిటీతో మరింతగా బంధం ఏర్పరుచుకునే అవకాశమూ అందిస్తున్నాము
Bharat Gaurav Train : తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి భారత్ గౌరవ్ రైలు
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శనివారం(మార్చి18,2023) మొదటి భారత్ గౌరవ్ రైలు ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ రైలు ప్రారంభమవ్వనుంది.
TSRTC: AM 2 PM సర్వీస్ ప్రారంభించిన ఆర్టీసీ.. మరింత వేగంతో పార్శిల్ సేవలు
‘AM 2 PM’ ఎక్స్ప్రెస్ పార్శిల్ సర్వీస్లో మధ్యాహ్నం 12 గంటల్లోపు బుక్ చేస్తే అదే రోజు రాత్రి 9 గంటలకు ఆ పార్శిల్ గమ్యస్థానానికి చేరుతుందని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో బుక్ చేస్తే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తుందన
RBI CBDC Digital Rupee : దేశంలో తొలిసారి డిజిటల్ రూపాయి.. నేటి నుంచి చలామణిలోకి..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ రూపాయిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇవాళ్టి నుంచి డిజిటల్ రూపాయి లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ చలామణీలోకి వచ్చింది. స్థిరత్వం లేని బిట్కాయిన్ వంటి ప్రైవేట్ డిజిటల్ మనీ లేదా క్రిప్టో అసెట్స్న
AP Ration Rice : ఆగస్టు 1 నుంచి రేషన్ బియ్యం పంపిణీ
ఏపీలో నాలుగు నెలలుగా నిలిపివేసిన రేషన్ బియ్యం పున:పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల రేషన్ కార్డులుండగా కే
Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
తిరుమలలో వంద మంది శ్రీవారి సేవకుల వినియోగం ద్వారా రోజు వెయ్యి కేజీల జీడిపప్పు బద్దలు అందివ్వడం జరుగుతుందన్నారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి నిత్యం రెండున్నర నుండి మూడు వేల కేజీల జీడిపప్పు అవసరం ఉంటుందని తెలిపారు.
Half day Schools in AP : ఏపీలో ఒంటి పూట బడులు..ఎప్పటినుంచి అంటే..
ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే హడలిపోవాల్సిన పరిస్థితి. దీంతో ఏపీ స్కూళ్లు ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
TTD : శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.
Vaccination Children : నేటి నుంచి చిన్నారుల టీకా రిజిస్ట్రేషన్..ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్
భారత్లో పిల్లలకు సంబంధించి ఇప్పటివరకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి వ్యాక్సిన్లకు డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతించింది.
Bigg Boss 5 Telugu: బిగ్బాస్ కంటెస్టెంట్లు వీళ్ళే.. ఎవరు మీ ఫేవరెట్?
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ వచ్చేసింది. నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ గేమ్ షో ఇప్పుడు సీజన్ 5తో..