Home » Startup Companies
బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన సీఐఐ వార్షిక సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..స్టార్టప్ ల విజయం తెలంగాణాకే సొంతం అని అన్నారు.
దేశంలో నూతన ఆవిష్కరణలను నడపడం ద్వారా స్టార్టప్లు జాతీయ అవసరాలకు ఎలా దోహదపడతాయో అర్థం చేసుకునేందుకు ఈ భేటీ లక్ష్యమని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.