Home » State President
Dilip Ghosh’s convoy attacked : పశ్చిమబెంగాల్ లో మళ్లీ టీఎంసీ, బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. టీఎంసీ కార్యకర్తలు, నేతలు పద్ధతి మార్చుకోకపోతే…చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగిపోతాయని తీవ్రంగా హెచ్చరించిన వెస్ట్ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కా�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖ లాంగ్ మార్చ్లో పాల్గొనాలని కోరారు. సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు కన్నా. అన్ని పక్షాలను ఏకం చేయడంలో భాగంగా తొలి అ�
పశ్చిమబెంగాల్లో మమత శకం ముగిసిందని.. బీజేపీ విజయం ఖాయం అంటున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. కుట్రలు, కుతంత్రాలు చేసినా బెంగాల్ ప్రజలు తమ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారాయన. నాపై మమత సర్కార్ FIR నమోదు చేసిందని.. అయినా భయపడను అంటున్
మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి సింగిల్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని.. ఇద్దరు చంద్రుల కలలు వమ్ముకావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ�