Home » statement
Hindenburg Report On ADANI Group : గత రెండు రోజులుగా గణతంత్ర దినోత్సవం కంటే అదానీ ఇండస్ట్రీ గ్రూప్కు సంబంధించి అమెరికన్ సంస్థ హిండెన్బర్గ్ ఇచ్చిన ప్రతికూల నివేదిక మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ రిపోర్టుతో స్టాక్ మార్కెట్పై దుష్ప్రభావం పడిందని అంటున్నారు.
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ ప్రకటన విడుదల చేసింది. 5,6వ అంతస్తులకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు ధృవీకరించారు. రేపు ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించనున్నారు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కృష్ణ కిశోర్ రెడ్డి విచారణలో షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.
టీటీడీ ధర్మకర్తల మండలి 2019 నుండి పెట్టుబడి మార్గదర్శకాలను మరింత బలోపేతం చేసిందని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి శనివారం వెల్లడించారు. బోర్డు టీటీడీ నిధులను భారత ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి
ఆయన మాట్లాడింది కేవలం ఎనిమిదంటే 8 నిమిషాలు మాత్రమే. కాని అమెరికా ధనవంతులకు మాత్రం ఆ మాటలు రక్త కన్నీరునే తెప్పించాయి. వారి ఆస్తుల విలువ ఏకంగా 78 బిలియన్ డాలర్లు పడిపోయింది. అంటే మన కరెన్సీలో అమెరికా ధనవంతుల ఆస్తి దాదాపు 6 లక్షల 25 వేల కోట్ల రూపా�
సోనియా గాంధీకి దిగువ శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ను వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఇతర పోస్ట్-కోవిడ్ లక్షణాలతో పాటు శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స సోనియా గాంధీ పొందుతున్నారు.
ఇంటిదగ్గర దింపుతామని బాలికను ట్రాప్ చేసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా వెల్లడైంది. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో బాధిత బాలిక స్టేట్మెంట్ను పోలీసులు రెండోసారి రికార్డు చేసుకున్నారు.
అయితే తటస్థంగా ఉంటామని యుక్రెయిన్ హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్వీడన్, ఆస్ట్రియా తరహాలో యుక్రెయిన్ కూడా తటస్థంగా ఉండాలన్నారు.
రష్యా చేసిన మరో కీలక డిమాండ్పైనా రాజీకి జెలెన్స్కీ సిద్ధమన్నారు. ఓ న్యూస్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. నిన్న ఉదయం 11.48 గంటలకు సూలూరు నుంచి హెలికాప్టర్ బయల్దేరిందన్నారు.