Home » States
జైళ్లలో ఉన్న ట్రాన్స్జెండర్ల హక్కులకు కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలని..వారి దోపిడీకి గురి కాకుండా చూడాలని అన్ని రాష్ట్రాలకు,కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.
UPతో పాటు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో బీజేపీ నిర్వహించే జనవిశ్వాస్ యాత్రపై అఖిలేష్ యాదవ్ ‘బీజేపీ జనవిశ్వాస్ యాత్రకాదు..యూపీ అంతా క్ష్జమాపణ యాత్ర’ చేయాలని డిమాండ్
దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే జనవరి3, 2022 నుంచి 15-18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
ఆరోగ్య రంగం పనితీరులో మరోసారి కేరళ రాష్ట్రం నంబర్ వన్ గా నిలిచింది. రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఏపీ నిలిచింది.
ఒమిక్రాన్ రూపంలో కరోనా కష్టపెడుతూ ఉండగా.. ఒమిక్రాన్ కట్టడి చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది.
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణకు పన్నుల వాటా నిధులు విడుదల చేసింది. పన్నుల్లో రాష్ట్రాల వాటాల నిధులు విడుదల చేయగా.. ఇందులో భాగంగా ఏపీకి రూ.3,847 కోట్లు
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తుంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న పొల్యూషన్ స్థాయి రాజధాని పౌరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
కొవిడ్ మరణాలను తక్కువగా నమోదు చేస్తున్నారన్న వార్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం ఉన్న కొవిడ్ మార్గదర్శకాలను ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం కేంద్ర హోంశాఖ తెలిపింది.
States can decide whether to open schools or not : కరోనా వచ్చాక స్కూల్లు మూతపడ్డాయి. కరోనా వేవ్ ల మాదిరి కొనసాగుతుండటంతో పిల్లలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఆన్ లైన్ క్లాసులు నడుస్తున్నా చదువులు అంతంత మాత్రమే అని చెప్పాలి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు స్కూళ్లు తెరవాలని ని