Home » States
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి.
దేశంలో కరోనా సంబంధిత పరిస్థితులపై గురువారం ప్రధాని నరేంద్ర మోడీ సమగ్ర సమీక్ష నిర్వహించారు.
కరోనా సంక్షోభ సమయంలో, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రాలకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు మూల ధన వ్యయం కింద రూ.15 వేల కోట్లు సమకూర్చనున్నట్లు తెలిపింది. 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణం కింద
మే-1నుంచి దేశవ్యాప్తంగా మూడోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై శుక్రవారం కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు.
Covaxin price కరోనా వ్యాక్సిన్ ధరను తగ్గిస్తూ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు అమ్మే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను 100రూపాయలు తగ్గిస్తూ బుధవారం సీరం సంస్థ ప్రకటన చేయగా..తాజాగా భారత్ బయోటెక్ సంస్థ కూడా కోవాగ్జిన్ ధర�
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్ననేపథ్యంలో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు చేసింది.
వ్యాక్సిన్ ధరలపై నెలకొన్న గందరగోళంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. తాము కొనుగోలు చేసిన వాటాను రాష్ట్రాలకు ఉచితంగానే సరఫరా చేస్తామని స్పష్టం చేసింది.
మహమ్మారి కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై కేసులు భారీగా పెరుగుతున్న 11 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం కీలక సమావేశం నిర్వహించింది.
కరోనా నియంత్రణ కోసం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం(మార్చి-23,2021)కేంద్రహోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు.
Five States Assembly : ఐదు అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. 2021, ఫిబ్రవరి 26వ తేదీ శుక్రవారం సాయంత్రం ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తమ�