States

    వివిధ రాష్ట్రాలలో కరోనా తీవ్రత? దారుణంగా మధ్యప్రదేశ్…సిక్కిం బెస్ట్

    July 22, 2020 / 04:34 PM IST

    మధ్యప్రదేశ్, బీహార్ మరియు తెలంగాణతో సహా ప్రధానంగా ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని జిల్లాలు కరోనావైరస్ వ్యాప్తికి ఎక్కువగా గురవుతాయ్యే అవకాశముంది. ది లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన స్టడీ ప్రకారం…9 రాష్ట్రాలు-మధ్యప్రదేశ్, బీహార్ మ

    డెవలప్‌మెంట్ మ్యాట్రిక్స్…రాష్ట్రాలకు ఇచ్చిన వాటాను నిర్వచించవచ్చు

    July 21, 2020 / 04:09 PM IST

    15 వ ఆర్థిక కమిషన్…ముఖ్యంగా ఆరోగ్యం మరియు విద్యలో రాష్ట్రాల సామాజిక సూచికల ఆధారంగా రాష్ట్రాల “అభివృద్ధి మాతృక”(development matrix) ను రూపొందించే పనిలో ఉంది. పన్నులు మరియు గ్రాంట్లు వంటి ఆర్థిక వనరులను రాష్ట్రాలకు బదిలీ చేయడానికి నిర్ణయించే కొత్త పారా

    కరోనా ఉగ్రరూపం : మళ్లీ లాక్ డౌన్ వైపు రాష్ట్రాల చూపు

    July 14, 2020 / 07:33 AM IST

    ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. చైన నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశంలో ఉగ్రరూపం దాలుస్తోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు సైంటిస్టులు, వైద్యులు శ్రమిస్తున్నారు. తొలుత వైరస్ ను కట్టడి చేసేందుకు

    Covid-19 : Lockdown కొనసాగింపే కరెక్టు!

    April 26, 2020 / 07:38 AM IST

    Lockdow కొనసాగింపే సరైందనే ఎక్కువ శాతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్రాన్ని కోరుతున్నాయి. ఎందుకంటే వైరస్ విపరీతంగా వ్యాపిస్తోందని వెల్లడిస్తున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేస్తే..సోషల్ డిస్టెన్స్ ప�

    India:భారత్ లో తొమ్మిది కరోనా రహిత రాష్ట్రాలు

    April 24, 2020 / 02:12 PM IST

    కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తున్నాయి. దేశంలో కరోనా రహిత రాష్ట్రాలు

    2రోజులు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ లు వాడొద్దు…రాష్ట్రాలను కోరిన ICMR

    April 21, 2020 / 11:35 AM IST

    రాబోయే రెండు రోజుల పాటు కరోనా వైరస్ పరీక్షల కోసం అన్ని రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ను వాడటం మానేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ట్(ICMR)సూచించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ లలో లోపాలను గుర్తించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ర్యాప�

    భారత్‌లో సగం వైరస్ ఫ్రీ…ఒక్క కరోనా కేసు కూడా లేదు

    April 20, 2020 / 08:31 AM IST

    దాదాపు సగం భారత్ కరోనా వైరస్ ఫ్రీగా నిలిచింది. భారత్ లోని చాలా జిల్లాల్లో కరోనా కేసులు నమోదుకాలేదు. ఏప్రిల్-19,2020నాటికి దేశంలోని మొత్తం 736జిల్లాల్లోని 325జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. దాదాపు 46శాతం కరోనా కేసులు కేవలం 18జిల్లాల్లోనే �

    కేరళపై కేంద్రం సీరియస్….కావాలంటే ఆ పని చేసుకోవచ్చని రాష్ట్రాలకు లేఖ

    April 20, 2020 / 06:10 AM IST

    కరోనా వైరస్ ను కట్టడిచేసేందుకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు ఉల్లంఘించకూడదని కేంద్రప్రభుత్వం సృష్టం చేసింది. లాక్ డౌన్ సమయంలో రాష్ట్రాలు తమ సొంత కార్యకలాపాలను అనుమతించడం చేయకూడదని తెలిపింది. క�

    ‘లాక్‌డౌన్’ పద్మ వ్యూహంలో మోడీ…బైటపడే మార్గమేది? సిఎంల దగ్గర ప్లాన్ ఉందా?

    April 2, 2020 / 03:04 PM IST

    లాక్ డౌన్ ప్రకటించాం. దేశాన్ని దిగ్భంధించాం. మరి కట్టడి నుంచి బైటపడే మార్గమేంటి? ఇది మోడీ సందేహం. అందుకే రాష్ట్రాలు, కేంద్రం కలసి common exit strategyని తయారుచేయాలని అందరు సిఎంలకు కోరారు ప్రధాని. ఒకసారి లాక్ డౌన్ ఎత్తివేశాక, జనం ఒక్కసారిగా రోడ్లమీదకు వస్�

    Lockdown టైంలో బయటికొస్తే రెండేళ్ల జైలు

    April 2, 2020 / 12:24 PM IST

    లాక్‌డౌన్ సమయంలో రూల్స్ బ్రేక్ చేస్తే లాఠీ దెబ్బలు కాదు.. ఏకంగా జైలుకే. అధికారులకు నిత్యవసర సరుకులు తెచ్చుకునేందుకు మాత్రమే తిరగొచ్చని అనుమతిస్తుంటే.. అదే సాకుతో ఆకతాయిలు తిరుగుతూనే ఉంటున్నారు. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగ�

10TV Telugu News