Home » States
corona control:దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ కేంద్రం అత్యున్నత స్థాయి బృందాలను ఏర్పాటు చేసింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కేరళ, గుజరాత్, పంజాబ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్రం ఉన్నత స్థాయి బృందాలను పంపింది. ముగ్గురు సభ్యులుండ�
SC, ST cases:రాష్ట్రంలో సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెడితే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సోషల్ పోస్టింగ్లపై నేరస్థులను ట్రీట్ చేసినట్లు చేస్తున్నారని, గిద్దలూరులో రోడ్డు బాగోలేదని అంట
కరోనాకు వ్యాక్సిన్ వస్తున్న వేళ జనాలు బయట తిరగడం ఎక్కువైందని, ఈ సమయంలోనే ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచనలు చేసింది. కరోనా కష్టకాలంలో ఎన్నో రోజులు ఇళ్లలోనే గడిపిన ప్రజలు ఇప్పడిప్పుడే బయటకు వస్తున�
నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే,అన్నదాతల ఆందోళనల కారణంగా రోజుకు దాదాపు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని అసోచామ్ తెలిపింది.
Delhi Women conistable Seema Dhaka trace 76 missing children : ఢిల్లీ పోలీసు చరిత్రలో చాలా అరుదైనా..అద్భుతమైన ఘనతను దక్కించుకున్నారు ఓ మహిళా పోలీసు అధికారి. వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసే ఓ మహిళా పోలీసు అధికారిణి తన ప్రతిభతో కనిపించకుండా పోయిన 76 మంది ఆచూకీని కనిపెట్టారు. ఆ డేరిం
కరోనా ప్రభావంతో సెక్స్ వర్కర్లకు జీవనోపాధి కరువైందని వారికి రేషన్ ఇవ్వాలని దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశించింది. వారం రోజుల్లోగా సెక్స్ వర్కర్లకు రేషన్ ఇవ్వాలని ఆదేశించింది. కరోనాను జాతీయ విపత్తుగా భావించిన సుప్�
కరోనా టెస్టులపై గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ,ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సంయుక్తంగా కొత్త మార్గదర్శకాలు జారీ చేశాయి. కరోనా లక్షణాలు(జ్వరం, దగ్గు, శ్వాస సమస్య) ఉన్న ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటి
Covid “Act Of God”: జీఎస్టీ అమలు వల్ల ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు మార్గాలు ప్రతిపాదించింది. ఇవాళ(ఆగస్టు-27,2020)జరిగిన జీఎస్టీ 41వ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రభుత్వ
కొవిడ్ వ్యాక్సిన్పై ఏర్పాటైన నిపుణుల కమిటీ బుధవారం(ఆగస్టు 12,2020) ఢిల్లీలో సమావేశమైంది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ కరోనా వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్పై కీలకంగా చర్చించింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే స�
రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుపట్టారు. కృష్ణా – గోదావరి జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆగస్ట్ 20 తర్వాత అపెక్స�