Home » Stephen Ravindra
హైదరాబాద్ లో వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడ్డ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత డేటాను ఈ ముఠా చోరీ చేశారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ వివరాలు కొట్టేసి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. రానున్న రోజుల్లో మరింత మంది ఉన్నతాధికారులను కూడా బదిలీ చేయనున్నారు.
ఐటీ గ్రిడ్స్ కేసులో విచారణ వేగవంతం చేసింది సిట్. ఓవైపు ఈ కేసులో అసలు సూత్రదారులు ఎవరు.. డేటా లీకేజీ వెనక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ జరుపుతూనే సీఈవో అశోక్ కోసం వేట ముమ్మరం చేశారు. ఇప్పటికే రెండు నోటీసులు ఇవ్వగా.. వాటికి అశోక్ స్పందించలే�
డేటా చోరీ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోందని స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
సేవా మిత్ర యాప్లో ఏపీ ప్రజల డేటా ఉందని..అనుకోవడం పొరపాటని..ఈ యాప్లో తెలంగాణ డేటా కూడా ఉందని..అసలు ఇది ఎందుకుంది ? ఇన్వేస్టిగేషన్ చేస్తున్నట్లు..డేటాతో వారు ఏం చేశారో తెలియాల్సి ఉందని ఐజీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఐట�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రచ్చ రచ్చ చేస్తున్న ఐటీ గ్రిడ్స్ కేసులో దర్యాప్తు ఊపందుకొంది. ఈ కేసులో నియమితమైన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు మార్చి 07వ తేదీ గురువారం భేటీ అయ్యింది. బృందానికి ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం