Home » Stolen Gold
దావణగెరెలోని న్యామతి SBI బ్యాంక్ లో భారీ చోరీ సంచలనం రేపింది. దాదాపు రూ.13 కోట్ల విలువైన బంగారం దొంగిలించబడింది. 2024 అక్టోబర్లో జరిగిన ఈ దోపిడీలో 17.7 కిలోల తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఆ చోరీ కేసును పోలీసులు చేధించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు బావిలో నుంచి 17 కిలోల బంగారు ఆభరణాలు ఉన్న పెట్టెను చాక్యచక్యంగా బయటకు తీశారు.