Home » stones
కుండపోత వర్షాల కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు.
ఇలాటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఇటీవల వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన రైలు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఒకరిని అరెస్ట్ చేశారు.
దీనిపై రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పెద్ద ప్రమాదమే తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. Vande Bharat Express
ఇటీవల కాలంలో ప్రముఖ నటుల పై సభా వేదిక పై ఉండగానే దాడులు జరుగుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కన్నడ స్టార్ హీరో దర్శన్ పై కూడా చెప్పుతో దాడి జరిగిన సంఘటన చూశాం. తాజాగా పవర్ స్టార్ పవన్..
ఎంఐం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అహ్మదాబాతద్ నుంచి సూరత్ వెళ్తున్న రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఓవైసీతో పాటు ఇతర పార్టీ నేతలు కూర్చున్న బో�
కిడ్నీ స్టోన్ రోగులు నాన్ వెజ్ ఆహారాలు తినకూడదు. నాన్-వెజ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ మూత్రపిండాల పై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.
విటమిన్ సి, కాల్షియం సప్లిమెంట్లను అధికంగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. కిడ్నీలు రక్తంలో నుంచి జల్లెడ పట్టిన ఖనిజాలు, ఆమ్ల లవణాలు ఒకదానికొకటి కలసి గట్టిపడి రాళ్లలా మారిపోతాయి.
కెనడాలోని ఒంటారియాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోపై బుధవారం నిరసనకారులు రాళ్ల దాడి చేశారు.
ఆన్ లైన్ గేమ్ బాలికను బలి తీసుకుంది. పదే పదే ఓడిస్తోందనే ఆగ్రహంతో 9 ఏళ్ల బాలికను 11 ఏళ్ల బాలుడు దారుణంగా చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ చోటు చేసుకుంది. లాక్ డౌన్ ప్రారంభమైన్పప్పటి నుంచి వీరు ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నారు. మైనర్ బాల�