Home » stopped
శంషాబాద్ లో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అతను రోడ్డుకు అడ్డంగా వాహనం నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కల్పించాడు.
టీడీపీ నేత పట్టాభి రామ్ ఎక్కుడున్నారోనని ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పట్టాభి రామ్ ఎక్కడున్నారో ఆచూకీ లేదని ఆయన భార్య చందన అన్నారు.
హైదరాబాద్ మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వీడటం లేదు. టెక్నికల్ సమస్యతో మెట్రో రైలు నిలిచిపోయింది. మెట్రో రైలును సిబ్బంది ఎర్రమంజిల్ స్టేషన్ లో ఆపేసి ప్రయాణికులను దింపేశారు.
"ఆవు జంతువు మాత్రమే కాదు, తల్లి కూడా. ఆవు 68 కోట్ల పవిత్ర స్థలాలు, 33 కోట్ల దేవతల్ని కలిగి ఉన్న సజీవ గ్రహం. మొత్తం విశ్వంపై ఆవు ప్రభావం ఎంతగానో ఉంటుంది’’ అని అన్నారు. ఇక కొన్ని శ్లోకాలను ఆయన ప్రస్తావిస్తూ "ఆవులను సంతోషంగా ఉంచినట్లయితే, మన సంపద, ఆస్త�
దేశవ్యాప్తంగా ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులు కాలింగ్, మెసేజింగ్ వంటి పలు సమస్యలను ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచే సేవలు నిలిచిపోయాయని పలువురు యూజర్లు పేర్కొన్నారు.
గనిలో రోడ్లు చిత్తడిగా మారాయి. దీంతో ఓపెన్ కాస్ట్లో షిఫ్ట్ను నిలిపివేశారు అధికారులు. ఒక షిఫ్ట్కు 3 వేల టన్నుల చొప్పున ఐదు షిఫ్ట్లలో 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
బీహార్లో గంగా రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని.. అక్కడి అధికారులు అడ్డుకున్నారు. అయినా.. అభివృద్ధి జరుగుతుంటే.. అధికారులే అడ్డుకోవడమేంటనే సందేహం మీకు రావొచ్చు. కానీ.. దాని వెనుక ఓ రీజన్ ఉంది. రివర్ ఫ్రంట్లో భాగంగా నిర్మాణాలు చేపడితే.. నష్టమేమీ లేద�
దేశ రాజధాని ఢిల్లీలో AIIMSలోకి సాధారణ రోగులను అనుమతించకుంగా నిషేధం విధించింది.
తన సొంత ఆటో అనుకున్నాడోఏమోగానీ ట్రైన్ డ్రైవర్ రైలు ఆపేసి వెళ్లి పెరుగు ప్యాకెట్ కొని తెచ్చుకున్నాడు. దీంతో ప్రయాణీకులు మండిపడ్డారు.
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని, ఆమె కాన్వాయ్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఒక దొంగతనం కేసులో పట్టుబడి పోలీసు కస్టడీలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుడి