Home » street vendors
ఏపీలో జగనన్న తోడు పథకం అమలు వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 22న జగనన్న తోడు మూడో దశను సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. అయితే..
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ తనవంతు సాయంగా ఎందరినో ఆదుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఒక ట్వీట్ తో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని ఎందరికో ప్రాణం పోశారు.
కరోనా సమయంలో ఆపదలో ఉన్న వారికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న సోనుసూద్.. ఇప్పుడు చిరు వ్యాపారులపై దృష్టిపెట్టారు.
వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి.. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి పన్ను కట్టకుండా తిరిగితే ఎదో ఒకరోజు అధికారులకు దొరక్క తప్పదు.. ఆ రోజు వారి నుంచి మొత్తం పన్ను వసూలు చేస్తారు. సంపా�
cm jagan jagananna thodu: ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతకాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్. మరో కొత్త పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. పల్లెలు, పట్టణాల్లోని చిన్న వ్యాపారులకు అండగా.. జగనన్న తోడు స్కీమ్ను సీఎం ప్రారంభించారు. గొప్ప కార్యక్రమాన�
Jagananna Thodu Scheme : జగనన్న తోడు కార్యక్రమం 2020, నవంబర్ 24వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమౌతుందని ఏపీ మంత్రి కన్నబాబు వెల్లడించారు. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం సీఎం జగన్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
‘ఆత్మ నిర్భర్ భారత్’లో రెండో ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మలా 9 రంగాలకు ఉద్దీపన చర్యలను ప్రకటించారు. చిన్న, సన్నకారు రైతులు, వలస కూలీలు, చిరు వ్యాపారులను