Home » Strike
కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్టీసీ డిపో ఎదుట జంపయ్య అనే ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు.
అక్టోబరు 22తో సఫారీల పర్యటన ముగియనుండగా నవంబరు 3నుంచి భారత్తో తలపడేందుకు బంగ్లాదేశ్ షెడ్యూల్ ఫిక్సయింది. బృందాన్ని కూడా ప్రకటించేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ఇదిలా ఉంటే మీడియా సమావేశం పెట్టిన బంగ్లాదేశ్ క్రికెటర్లు 11పాయింట్లతో కూడ�
చర్చల దిశగా ఇంతవరకు ముందడుగు పడకపోవడంతో సమ్మెపై వెనక్కు తగ్గేది లేదంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 21వ తేదీ సోమవారం తమ కుటుంబాలతో కలిసి అన్ని డిపో
తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ నాయకులు సమ్మెను విరమించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కలిసిన క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ నాయకులు… సమ్మెకు దారితీసిన పరిణామాలను వివరించారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె మూలంగా జనం ఇబ్బందులకు గురవుతున్నారనిR
ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. చర్చలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ చేసింది.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు విధించిన డైడ్ లైన్ ముగిసింది. ఆర్టీసీ జేఏసీతో చర్చలపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వం తీరు చూస్తుంటే
బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. బ్యాంకుల విలీనంకు వ్యతిరేకంగా (అక్టోబర్ 22, 2019) దేశ వ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించారు.
ఆర్టీసీ కార్మికులు సమ్మెని తీవ్రతరం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపునకు అనూహ్య మద్దతు లభించింది. టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు
అక్టోబర్ 19. తెలంగాణ రాష్ట్ర బంద్. ఆర్టీసీ కార్మికులు ఈ బంద్కు పిలుపునిచ్చారు. వీరి బంద్కు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతరులు మద్దతు పలికారు. అదే రోజే క్యాబ్ డ్రైవర్లు సమ్మెలోకి వెళుతుండడంతో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. పుండుమీద కారం �